ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెనని పురాణాలు చెప్తున్నాయి. దీనిని నిత్యం త్రికాలమున చదివినచో సర్వకార్యసిద్ది కలుగును. ఈ కవచం బ్రహ్మాస్త్రం వంటిది. సమస్త కోరికలు తీరి, విజయం లభిస్తుంది. ధన, వస్తు,వాహనములు, సకల ఐశ్వర్యములు ప్రాప్తించును అని.. ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు.