Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళలు మంగళ సూత్రాల్లో పగడాన్ని, ముత్యాన్ని ధరిస్తే?

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (19:28 IST)
Red Coral and Pearl stone
మహిళలు మంగళ సూత్రాల్లో పగడాన్ని, ముత్యాన్ని ధరించడం ద్వారా దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. ఆడవారు మంగళ సూత్రాలలో పగడాన్నీ, ముత్యాన్నీ ధరిస్తారు. అవి కేవలం అలంకారప్రాయంగా కాకుండా ఆడవారికి ఎంతో మేలు చేస్తాయి. మంగళ సూత్రాలు స్త్రీ పసుపు కుంకుమలతో పాటుగా ఆమె ఆరోగ్యాన్ని కూడా పరిరక్షిస్తాయి.
 
పగడం సూర్యునికి, కుజునికి, ముత్యం చంద్రునికి ప్రతీకలు. ఆ రెండూ సూర్య, చంద్ర తేజాలను తమలో నిక్షిప్తం చేసుకుని ఉంటాయి. స్త్రీ శరీరానికి కావలసిన ఉత్తేజాన్ని పగడం అందిస్తుంది. నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది. ముత్యం అతివేడిని తగ్గిస్తుంది. ప్రశాంతతను సహనాన్ని ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు. 
 
అలాగే మహిళలు బొట్టు పెట్టుకునే భాగం.. ముఖ్యమైన నరం ఉంటుంది. శరీరం కోల్పోయిన ఎనర్జీ తిరిగి పొందడానికి బొట్టు సహాయపడుతుంది. అలాగే.. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. అందుకే పూజల సమయంలో.. బొట్టు పెట్టుకుంటారు. బొట్టు నుదుటిపై పెట్టుకోవడం వల్ల.. ఏకాగ్రత మెరుగుపడుతుంది. అలాగే.. రక్త ప్రసరణ చురుగ్గా సాగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: ఆరోగ్యం బాగోలేదు.. శృంగారానికి నో చెప్పిందని గొంతు కోసి చంపేశాడు..

Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు: బీఎస్ఎఫ్

Senator: ఈ మగాళ్లు మారరా? మందేసి టేబుల్ మీద చిందేయన్నారు.. ముస్లిం సెనేటర్

విద్యార్థుల వీసాలను నిలిపివేసిన ట్రంప్ సర్కారు!!

ప్రయాణికుల హ్యాపీ... సాగరతీరం నుంచి ఎడారి తీరానికి విమాన సర్వీసులు...

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

25-05-2025 నుంచి 31-05-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

Sani Pradosham: శనివారం మహా ప్రదోషం: పెరుగు అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తే?

24-05-2025 శనివారం దినఫలితాలు - ధనసమస్యలు ఎదురవుతాయి

Apara Ekadashi 2025: అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసీకోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments