Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం బ్రహ్మముహూర్త కాలం దీపం వెలిగించి.. ఇలా చేస్తే?

Webdunia
గురువారం, 4 మే 2023 (19:48 IST)
శుక్రవారం బ్రహ్మ ముహూర్త సమయంలో మాత్రమే ఇంట్లో పూజలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంట శాంతియుత వాతావరణం నెలకొంటుంది. అనవసర సమస్యలు పారిపోతాయి. అందుకే ఇంట్లోని మహిళలు శుక్రవారం బ్రహ్మముహూర్త కాలంలో పూజలు చేయాలి. 
 
శ్రీలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలి. శుక్రవారం అంటే గురువారం నాడు మహిళలు తమ ఇంటిని శుభ్రం చేసుకుంటారు. శుక్రవారం ఉదయం పూజకు అవసరమైన పువ్వులను పూజసామగ్రి సిద్ధం చేసుకుంటారు.
 
బ్రహ్మముహూర్తంలో ఉదయం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల్లోపు దీపం వెలిగించాలి. శ్రీలక్ష్మిని, పార్వతీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ సమయం ఉత్తమమైంది. 
 
ఈ సమయంలో పూజ చేస్తే అన్నీ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే కళ్లు తెరిచి మనస్పూర్తిగా అమ్మవారిని ప్రార్థించాలి. ఇలా ప్రతి శుక్రవారం లేదా 3 వారాలు చేస్తే.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రావణ సోమవారం... జూలై 28న తెల్లనిపువ్వులు.. బిల్వ వృక్షం కింద నేతి దీపం వెలిగిస్తే..?

28-07-2025 సోమవారం ఫలితాలు - మనోధైర్యంతో మెలగండి....

వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర: వీరంభొట్లయ్యను అత్రి మహాముని నుండి పొందుట

27-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యసిద్ధి ఉంది - మాట నిలబెట్టుకుంటారు...

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

తర్వాతి కథనం
Show comments