Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుక్రవారం బ్రహ్మముహూర్త కాలం దీపం వెలిగించి.. ఇలా చేస్తే?

Webdunia
గురువారం, 4 మే 2023 (19:48 IST)
శుక్రవారం బ్రహ్మ ముహూర్త సమయంలో మాత్రమే ఇంట్లో పూజలు చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇంట శాంతియుత వాతావరణం నెలకొంటుంది. అనవసర సమస్యలు పారిపోతాయి. అందుకే ఇంట్లోని మహిళలు శుక్రవారం బ్రహ్మముహూర్త కాలంలో పూజలు చేయాలి. 
 
శ్రీలక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలి. శుక్రవారం అంటే గురువారం నాడు మహిళలు తమ ఇంటిని శుభ్రం చేసుకుంటారు. శుక్రవారం ఉదయం పూజకు అవసరమైన పువ్వులను పూజసామగ్రి సిద్ధం చేసుకుంటారు.
 
బ్రహ్మముహూర్తంలో ఉదయం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి 5.30 గంటల్లోపు దీపం వెలిగించాలి. శ్రీలక్ష్మిని, పార్వతీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ సమయం ఉత్తమమైంది. 
 
ఈ సమయంలో పూజ చేస్తే అన్నీ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అలాగే కళ్లు తెరిచి మనస్పూర్తిగా అమ్మవారిని ప్రార్థించాలి. ఇలా ప్రతి శుక్రవారం లేదా 3 వారాలు చేస్తే.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రణరంగంగామారిన సెంట్రల్ యూనివర్శిటీ - విద్యార్థుల ఆందోళనలు... అరెస్టులు

Telangana: తెలంగాణలో ఉచిత సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిన రేవంత్ రెడ్డి

బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం!!

Pawan Kalyan: తిరుమలలో చాలా అనర్థాలు.. మద్యం మత్తులో పోలీసులు.. పవనానంద ఏం చేస్తున్నారు?

గుడికి వచ్చిన యువతిపై సామూహిక అఘాయిత్యం.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

Friday: శుక్రవారం అప్పు తీసుకోవద్దు.. అప్పు ఇవ్వకూడదు.. ఇవి తప్పక చేయకండి..

ఇవి అమంగళకరమైన అలవాట్లు, వెంటనే వదిలేయాలి

Pradosh Vrat: ప్రదోషకాలంలో నెయ్యితో శివునికి అభిషేకం చేయిస్తే?

27-03-2025 గురువారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

తర్వాతి కథనం
Show comments