సమస్యలతో సతమతం అవుతున్నారా.. వేపాకు దీపాన్ని ఇలా?

సెల్వి
గురువారం, 29 ఫిబ్రవరి 2024 (14:12 IST)
కలియుగంలో సమస్యలు లేకుండా ఎవరూ జీవించట్లేదు. రకరకాల సమస్యలతో చాలామంది ఇబ్బందులు పడుతూనే వున్నారు. కుటుంబంలో, ఇతరులచే, బంధువులచేత, ఆరోగ్యం, ఆర్థిక పరమైన ఇబ్బందులను చాలామంది ఎదుర్కొంటూనే వున్నారు. 
 
అయితే ఇంట్లో ఎప్పుడూ సమస్యలు వున్నాయి. కుటుంబంలో ఐక్యత కొరవడితే, ఆర్థిక ఇబ్బందులు తరచుగా వేధిస్తూ వుంటే... అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతుంటే.. శత్రుబాధ తొలగిపోవాలంటే.. సులభమైన పరిహార మార్గం వుంది. 
 
రోజూ సాయంత్రం పూట వేపాకుపై రెండు మట్టి ప్రమిదలను వుంచి దీపం వెలిగించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఎలాగంటే.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఇరువైపులా పసుపుకుంకుమలతో అలంకరించబడిన తర్వాత.. రంగవల్లికలు తీర్చిదిద్ది దానిపై వేపాకు వుంచి దీపం వెలిగించాలి. 
 
ఈ దీపానికి నువ్వుల నూనె, పసుపు రంగు వత్తులను ఉపయోగించడం మంచిది. ఇలా చేస్తే నరదృష్టి బాధలుండవు. శత్రుభయం వుండదు. కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. ఈ దీపాన్ని తూర్పు లేదా పడమర వైపు వుండేలా వెలిగించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జనం మధ్యకి తోడేలుకుక్కలు వచ్చేసాయా? యూసఫ్‌గూడలో బాలుడిపై వీధి కుక్క దాడి

టీడీపీలో మిస్ ఫైర్లు, క్రాస్ ఫైర్లు, విడాకులు జరగవు.. నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా అభివృద్ధి చేస్తాం.. సీఎం చంద్రబాబు

Woman: దిండుక్కల్‌‍లో ఘోరం.. బస్సు నుంచి కిందపడిన మహిళ మృతి (video)

Telugu Love: అబ్బా.. ఎంత బాగా తెలుగు మాట్లాడారు.. కృతికా శుక్లాపై పవన్ ప్రశంసలు

అన్నీ చూడండి

లేటెస్ట్

జై గురుదత్త

03-12-2025 బుధవారం దిన ఫలితాలు - అనుకోని ఖర్చు ఎదురవుతుంది...

Tirupati Central Zone: తిరుపతిని సెంట్రల్ జోన్‌గా వుంచి.. ఆధ్యాత్మికత అభివృద్ధి చేస్తాం.. అనగాని

Bhauma Pradosh Vrat 2025: భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే అప్పులు మటాష్.. ఉపవాసం వుంటే?

02-12-2025 మంగళవారం ఫలితాలు - ఖర్చులు అధికం, ప్రయోజనకరం...

తర్వాతి కథనం
Show comments