Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం మాంసాహారం తీసుకోకపోతే ఎంత మేలో తెలుసా?

ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హాని చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మాంసాహారం తీసుకోవడం ద్వారా రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి వుంచుతుంది

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (12:30 IST)
ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హాని చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మాంసాహారం తీసుకోవడం ద్వారా రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి వుంచుతుంది. దీంతో ఎలాంటి భగవత్కార్యాలు చేయలేం. తద్వారా అనారోగ్యాలు తప్పవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
అదే ఆదివారం మాంసాహారం తీసుకోకుండా, ఉప్పులేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఆ రోజు సూర్యునికి మరువకుండా అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.
 
ఏడు ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధంచిన స్తోత్రాలు చదివితే... ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఆదివారం మితాహారం తీసుకోవడం, సూర్యోపాసనం చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

లేటెస్ట్

Sravana Masam Fridays 2025: శ్రావణ శుక్రవారం-అష్టమి తిథి-లక్ష్మీదేవితో పాటు దుర్గకు పూజ చేస్తే?

01-08-2025 నుంచి 31-08-2025 వరకు మీ మాస ఫలితాలు

TTD: తిరుమల ఆలయ ప్రాంగణంలో రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: టీటీడీ

Bangles: శ్రావణమాసంలో గోరింటాకు, గాజులు ధరిస్తే?

TTD: శ్రీవాణి దర్శనం టిక్కెట్లు.. దర్శనం సమయం సాయంత్రం 5 గంటలకు మార్పు

తర్వాతి కథనం
Show comments