Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదివారం మాంసాహారం తీసుకోకపోతే ఎంత మేలో తెలుసా?

ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హాని చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మాంసాహారం తీసుకోవడం ద్వారా రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి వుంచుతుంది

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (12:30 IST)
ఆదివారం సూర్యునికి ప్రీతికరమైన రోజు. ఆ రోజున మాంసాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి హాని చేకూరుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. మాంసాహారం తీసుకోవడం ద్వారా రోజంతా శరీరాన్ని రజోగుణం పట్టి వుంచుతుంది. దీంతో ఎలాంటి భగవత్కార్యాలు చేయలేం. తద్వారా అనారోగ్యాలు తప్పవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
అదే ఆదివారం మాంసాహారం తీసుకోకుండా, ఉప్పులేని భోజనం చేసిన వారికి, ఉపవాసం చేసిన వారికి కోపం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఆ రోజు సూర్యునికి మరువకుండా అర్ఘ్యం ఇవ్వడం వల్ల ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు.
 
ఏడు ఆదివారాలు మాంసాహారం మానేసి సూర్యునికి సంబంధంచిన స్తోత్రాలు చదివితే... ఆయురారోగ్యాలు చేకూరుతాయి. ఆదివారం మితాహారం తీసుకోవడం, సూర్యోపాసనం చేయడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

తర్వాతి కథనం
Show comments