Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢంలో గోరింటాకు..? పుట్టినింట భార్య మెట్టినింట వున్న భర్త కోసం..?

Webdunia
బుధవారం, 17 జులై 2019 (13:34 IST)
గోరింటాకు ఆషాఢంలో పెట్టుకోవడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే.. గోరింటాకు.. వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. 
 
ఆషాఢ మాసంలో పుట్టింట వుండే మహిళలు గోరింటాకు పెట్టుకుంటే మెట్టినింట వుండే భర్త ఆరోగ్యాన్ని ఆకాంక్షించినట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. వేళ్లకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
 
గోరింటాకు మన శరీరానికి తాకితే.. అందులో లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన వ్యాధులు ఏర్పడతాయి. 
 
గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు వాడాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంటీ అని దగ్గరయ్యాడు: అవి ఇవ్వు అన్నందుకు గుండెల్లో పొడిచిన ప్రియుడు

ఖాకీల సమయస్ఫూర్తి .. ఆత్మహత్యకు యత్నించిన యువతిని కాపాడారు..

Ram Gopal Varma: ప్రకాశం జిల్లాకు రానున్న రామ్ గోపాల్ వర్మ.. ఎందుకో తెలుసా?

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ప్రియుడి ఫ్యామిలీ!!

అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చు : ఎన్నికల సంఘం

అన్నీ చూడండి

లేటెస్ట్

టీటీడీ సంచలన నిర్ణయం- 18మంది హిందూయేతర ఉద్యోగులపై బదిలీ వేటు

బుధాష్టమి, దుర్గాష్టమి, భీష్మాష్టమి.. కాలభైరవ అష్టకాన్ని చదివితే?

05-02- 2025 బుధవారం దినఫలితాలు : నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త...

Bhishma Ashtami 2025: శ్రీకృష్ణుడిపై భక్తి.. అంపశయ్యపై దాదాపు 58 రోజులు

05th February 2025: భీష్మాష్టమి, బుధాష్టమి.. దీపారాధనకు తామరవత్తులు.. ఇవి చేస్తే?

తర్వాతి కథనం
Show comments