Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢంలో గోరింటాకు..? పుట్టినింట భార్య మెట్టినింట వున్న భర్త కోసం..?

Webdunia
బుధవారం, 17 జులై 2019 (13:34 IST)
గోరింటాకు ఆషాఢంలో పెట్టుకోవడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం ఆనవాయితీ. ఆ సమయంలో తమ చేతులకు పండించుకునే.. గోరింటాకు.. వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. 
 
ఆషాఢ మాసంలో పుట్టింట వుండే మహిళలు గోరింటాకు పెట్టుకుంటే మెట్టినింట వుండే భర్త ఆరోగ్యాన్ని ఆకాంక్షించినట్లు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. వేళ్లకి గోరింటాకు పెట్టుకోవడం వల్ల గోళ్లు పెళుసుబారిపోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
 
గోరింటాకు మన శరీరానికి తాకితే.. అందులో లాసోన్ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది. ఆషాఢం నాటికి వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన వ్యాధులు ఏర్పడతాయి. 
 
గోరింటాకుకి ఒంట్లోని వేడిని తగ్గించే గుణం ఉంది. అలా బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని కూడా చల్లబరిచి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. అందుకే ఆషాఢంలో గోరింటాకు వాడాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments