Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢ అమావాస్య: రావి, తులసి, బిల్వపత్ర, ఉసిరి, అరటి చెట్లను నాటితే?

Webdunia
బుధవారం, 27 జులై 2022 (23:16 IST)
ఆషాఢ అమావాస్య రోజున శివుని ఆరాధనతో పాటు పార్వతీ దేవి, తులసి, రావి చెట్టును పూజిస్తారు. పూర్వీకులకు ఈ రోజున పూజలు చేయడం వల్ల వారి ఆశీస్సులు కూడా లభిస్తాయి.  
 
సూర్యోదయానికి ముందే నిద్రలేచి.. శుచిగా స్నానమాచరించి.. ఉపవాసం పాటించాలి. ఆపై శివపార్వతులను పూజించాలి. ఈ రోజు దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. అందుకే ఈ రోజు అవసరమైన వారికి దానం చేయండి. ఆషాఢ అమావాస్య రోజున రుద్రాభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది.  
 
ఆషాఢ అమావాస్య రోజున మొక్కలు నాటడం మంచిది. ముఖ్యంగా రావి, తులసి, బిల్వపత్ర, ఉసిరి, అరటి వంటి పవిత్రమైన మెుక్కలను నాటుతారు. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మొక్కజొన్న తోటలో దారుణం : వేరొకరితో మాట్లాడుతుందని ప్రియురాలిని చంపేసిన ప్రియుడు...

నేరగాళ్లను వెనకేసుకొచ్చే నాయకుడు దొరకడం వైకాపా అదృష్టం : ఆర్ఆర్ఆర్

తుని రైలు దగ్దం కేసు : ఏపీ సర్కారు కీలక నిర్ణయం

ఉగ్రవాదులతో లింకులు.. ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల డిస్మిస్

శారీరకంగా వాడుకుని తప్పించుకు తిరుగుతున్నాడు: ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Shitala Shashti 2025: శీతల షష్ఠి విశిష్ఠత- శివపార్వతులను, కార్తికేయుడిని పూజిస్తే?

శనివారం (31-05-2025) మీ దినఫలాలు - వస్త్రప్రాప్తి, ధనలాభం..

Saturn: ఉత్తరాభద్ర నక్షత్రంలోకి శనీశ్వరుడి పరివర్తనం.. ఈ రాశులకు శుభం

Chanakya Niti: భర్తపై భార్య ప్రేమ ఆ సమయాల్లో తేలిపోతుంది.. చాణక్యుడు

30-05-2025 శుక్రవారం దినఫలితాలు - ప్రయాణంలో ఇబ్బందులు తప్పవు...

తర్వాతి కథనం
Show comments