Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేస్తే?

Webdunia
గురువారం, 16 అక్టోబరు 2014 (17:35 IST)
కార్తీక మాసంలో నేరేడు పండ్ల రసంతో శివుడికి అభిషేకం చేస్తే..? కీర్తి ప్రతిష్టలు దక్కుతాయని పండితులు అంటున్నారు. జీవితంలో అనుకున్న గమ్యానికి చేరుకోవాలంటే.. విజయాలకు చేరువవ్వాలంటే నేరేడు పండ్ల రసంతో శివాభిషేకం చేయించాలి. 
 
కాలకూట విషాన్ని మింగిన శివుడు ఆ తాపాన్ని తట్టుకోవడానికి చల్లదనాన్ని ఎక్కువగా కోరుకుంటాడు. ఈ కారణంతోనే ముక్కంటి మంచుకొండల మధ్య నివసిస్తుంటాడు. అనునిత్యం భక్తుల నుంచి అభిషేకాలు ఆశిస్తూ వుంటాడు. 
 
లోక కల్యాణం కోసం స్వామివారు కాలకూట విషాన్ని కంఠంలో దాచుకున్నాడు కనుక, స్వామివారికి ఉపశమనాన్ని కలిగించడానికి భక్తులంతా ప్రయత్నిస్తూ వుంటారు. పంచామృతాలతోను... ఫల రసాలతోను అభిషేకాలు చేయిస్తూ వుంటారు. 
 
ఇదే క్రమంలో నేరెడు పండ్ల రసంతో నీలకంఠుడికి అభిషేకం చేయిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా కార్తీక మాసంలో నేరేడు పండ్ల రసంతో స్వామివారికి అభిషేకం చేయించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

అక్షయ తృతీయ.. లక్ష్మీదేవిని పెళ్లిచేసుకున్న రోజు ఇదే..

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

Show comments