Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి.. తొమ్మిది రోజులూ అఖండ దీపం.. ఇలా వెలిగిస్తే..?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:02 IST)
నవరాత్రి పండుగ గురువారం, అక్టోబర్ 7 నుండి ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రకాలుగా పూజిస్తారు. ఈ సమయంలో, అమ్మవారిని పూజించేవారు తొమ్మిది రోజుల పాటు ప్రకాశించే దీపాన్ని వెలిగిస్తారు. 
 
తొమ్మిది రోజుల పాటు ఈ దీపం ఆరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ పగలని విధంగా దీపం వెలిగించుకోవాలి. ఎరుపు రంగు వస్త్రం పరచి దానిపై ప్రమిదను వుంచాలి. ఆ ప్రమిదపైనే ఆరని దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని నేరుగా నేలపై ఉంచవద్దు.
 
దీన్ని అఖండ దీపం అంటారు. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు.. ఆర్పేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. సమస్య పరిష్కారానికి ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా అమ్మవారిని పూర్తి విశ్వాసంతో పూజించడం చేయాలి. ఈ దీపం తొమ్మిది రోజులు నిరంతరంగా వెలుగుతూనే ఉండాలి. దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్పకూడదు. చేతులతో ఈ దీపాన్ని తాకవద్దు. 
 
ఈ దీపం కోసం నెయ్యిని ఉపయోగించాలి, ఇది సాధ్యం కాకపోతే, ఆవనూనె లేదా నువ్వుల నూనె ఉపయోగించండి. ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించడం సాధ్యం కాకపోతే.. సమీప దేవాలయానికి వెళ్లి, ఈ అఖండ దీపానికి నెయ్యి లేదా నూనె ఇచ్చి, అమ్మవారి నామస్మరణ చేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Konidela Village: కొణిదెల గ్రామానికి రూ.50లక్షలు ప్రకటించిన పవన్ కల్యాణ్

Posani Krishna Murali: గుంటూరు జైలు నుంచి విడుదలైన పోసాని కృష్ణ మురళి (video)

Delimitation Meeting: చెన్నై డీలిమిటేషన్ సమావేశానికి హాజరు కాలేదు.. స్పష్టం చేసిన జనసేన

పదో తరగతి పరీక్ష రాసి ఇంటికివెళుతూ అనంతలోకాలకు చేరిన విద్యార్థిని!! (Video)

ప్రేమించినోడితో కుమార్తె వెళ్లిపోతుంటే యువకుడి కాళ్లపై పడి దణ్ణంపెట్టిన తండ్రి... ఎక్కడ? (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

Rang Panchami 2025: రంగులు సమర్పిస్తే.. దైవానుగ్రహం..

19-03-2025 బుధవారం దినఫలితాలు : రుణసమస్య తొలగి తాకట్టు విడిపించుకుంటారు

తర్వాతి కథనం
Show comments