Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవరాత్రి.. తొమ్మిది రోజులూ అఖండ దీపం.. ఇలా వెలిగిస్తే..?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:02 IST)
నవరాత్రి పండుగ గురువారం, అక్టోబర్ 7 నుండి ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని వివిధ రకాలుగా పూజిస్తారు. ఈ సమయంలో, అమ్మవారిని పూజించేవారు తొమ్మిది రోజుల పాటు ప్రకాశించే దీపాన్ని వెలిగిస్తారు. 
 
తొమ్మిది రోజుల పాటు ఈ దీపం ఆరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు నియమాలు ఉన్నాయి. ఎప్పుడూ పగలని విధంగా దీపం వెలిగించుకోవాలి. ఎరుపు రంగు వస్త్రం పరచి దానిపై ప్రమిదను వుంచాలి. ఆ ప్రమిదపైనే ఆరని దీపాన్ని వెలిగించాలి. దీపాన్ని నేరుగా నేలపై ఉంచవద్దు.
 
దీన్ని అఖండ దీపం అంటారు. ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు.. ఆర్పేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. సమస్య పరిష్కారానికి ఈ దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని వెలిగించడం ద్వారా అమ్మవారిని పూర్తి విశ్వాసంతో పూజించడం చేయాలి. ఈ దీపం తొమ్మిది రోజులు నిరంతరంగా వెలుగుతూనే ఉండాలి. దీపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్పకూడదు. చేతులతో ఈ దీపాన్ని తాకవద్దు. 
 
ఈ దీపం కోసం నెయ్యిని ఉపయోగించాలి, ఇది సాధ్యం కాకపోతే, ఆవనూనె లేదా నువ్వుల నూనె ఉపయోగించండి. ఇంట్లో ఈ దీపాన్ని వెలిగించడం సాధ్యం కాకపోతే.. సమీప దేవాలయానికి వెళ్లి, ఈ అఖండ దీపానికి నెయ్యి లేదా నూనె ఇచ్చి, అమ్మవారి నామస్మరణ చేయండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

తర్వాతి కథనం
Show comments