Aishwarya Pradosham: ఐశ్వర్య ప్రదోషం- నీలకంఠ స్తోత్రం పఠించడం చేస్తే?

సెల్వి
శుక్రవారం, 19 సెప్టెంబరు 2025 (10:10 IST)
Lord shiva
శుక్రవారం నాడు ధనానికి అధిపతి శ్రీలక్ష్మితో పాటు శుక్రుడు పాలిస్తారని చెప్తారు. ఈ శుక్రవారం రోజున వచ్చే ప్రదోషాన్ని ఐశ్వర్య ప్రదోషం అంటారు. శుక్రవారం నాడు వచ్చే ప్రదోషం మీ ఆర్థిక ఇబ్బందులను మార్చేస్తుంది. జీవితంలో ప్రతికూలతలను ఇది తొలగిస్తుంది. జీవితంలో ప్రగతిశీల మార్పును తీసుకురావడానికి సహాయపడుతుందని వేద గ్రంథాలు చెబుతున్నాయి. 
 
గత చెడు కర్మల నుంచి శుక్ర ప్రదోషం విముక్తి కలిగిస్తుందని విశ్వాసం. ఇందుకోసం శుక్రవారం వచ్చే ప్రదోష వేళలో శివలింగానికి, నందీశ్వరుడికి జరిగే అభిషేకాలను కనులారా వీక్షించాలని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ప్రదోష సమయంలో నీలకంఠ స్తోత్రం పఠించడం ద్వారా సర్వాభీష్టాలు చేకూరుతాయి. 
 
ఈ నీలకంఠ మంత్రాన్ని పఠించడం వల్ల కర్మ ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రవారం పూట 13 దీపాలను శివునికి వెలిగించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandra Babu: విద్యార్థులకు 25 పైసల వడ్డీకే రుణాలు.. చంద్రబాబు

కడపలో రూ. 250 కోట్లతో ఎలిస్టా తయారీ కర్మాగారాన్ని ప్రారంభించిన నారా లోకేష్

ఇండియన్ స్టూడెంట్స్ పైన ట్రంప్ టార్గెట్?!, ఏం చేసారో తెలుసా?

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌‌ను రక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుంది.. చంద్రన్న

Sri Venkateswara University: శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయానికి బాంబు బెదిరింపు

అన్నీ చూడండి

లేటెస్ట్

04-10-2025 శనివారం దిన ఫలితాలు - ఖర్చులు సామాన్యం.. చెల్లింపుల్లో జాగ్రత్త...

Tirumala : శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. రూ.25 కోట్లకు పైగా కానుకలు

03-10-2025 శుక్రవారం దిన ఫలితాలు- మొండి బాకీలు వసూలవుతాయి

02-10-2025 గురువారం దిన ఫలితాలు - దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది...

కరుగుతున్న లోహంతో దాహం తీర్చుకున్న పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

తర్వాతి కథనం
Show comments