Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి రోజున ముక్కంటి పెట్టే నైవేద్యం గురించి..!?

Webdunia
FILE
భృగమహర్షి శాపాన్ని అనుసరించి ముక్కంటికి ప్రసాదార్హత లేదని శివధర్మ సంగ్రహం అనే గ్రంథం చెబుతోంది. కనుక పరమేశ్వరునికి ఏ పదార్థాన్నైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే శివుని ప్రసాదంగా ఇచ్చిన ఏ పదార్థాన్ని తిరిగి ఇంటికి తీసుకొనిపోకూడదు. ఆ ప్రసాదాన్ని గుడిలోనే పంచడం లేదా ఆరగించడం చేయాలి.

వాస్తవానికి శివుని ప్రసాదాన్ని గుడిలోని నందివద్దనే విడిచిరావాలని పురాణాలు చెబుతున్నాయి. అందుచేత ఈశ్వరుని పూజలో పృధ్విలోని సమస్త పదార్థాలు వస్తుగణము చేర్చబడిందనే విషయాన్ని మనం గమనించాలని పురోహితులు చెబుతున్నారు.

ఇంకా మహాశివరాత్రి రోజున మహన్యాసపూర్వకరుద్రాభిషేకం నిర్వర్తించి, 11 మంది వృద్ధ దంపతులకు అన్నదానం, వస్త్ర, దక్షిణలదానం చేసిన వారింట అష్టలక్ష్ములు కొలువైవుంటారు. ఇంకా గోదానము, క్షీరదానం చేసినట్లైతే పదివేల సంవత్సరాలు శివుని సానిధ్యంలో గడిపే అదృష్టం కలుగుతుంది.

ఇదేరోజున శివునికి 11 లీటర్ల ఆవుపాలు, ఆవునెయ్యిలతో మహన్యాసాన్ని జరిపితే అఖండమైన తేజంతో పాటుగా దీర్ఘాయువు కలుగుతుందని పురోహితులు సూచిస్తున్నారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments