Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజింగ్‌కు బయలుదేరిన భారత బాక్సింగ్ జట్టు

Webdunia
శనివారం, 2 ఆగస్టు 2008 (17:26 IST)
భారత బాక్సింగ్ జట్టు విశ్వ క్రీడల్లో పాలుపంచుకునేందుకు బీజింగ్‌కు పయనమైంది. బాక్సింగ్ క్రీడలో ఒక పతకాన్ని గెలుచుకుంటానని ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఆఖిల్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశాడు. చైనా తొలిసారి ఆతిథ్యమిస్తున్న బీజింగ్ ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 8-24 తేదీల మధ్య ఆడంబరంగా జరుగుతాయి.

భారత బాక్సింగ్ జట్టులో మొత్తం ఐదుగురు క్రీడాకారులు ఉన్నారు. వీరికి సహాయకులుగా ఇద్దరు కోచ్‌లు, ఒక ఫిజియో, మేనేజర్ ఒకరు ఉన్నారు. ఏథెన్స్ ఆతిథ్యమిచ్చిన 2004 ఒలింపిక్స్‌లో భారత బాక్సింగ్ జట్టు తరపున అఖిల్ ఆడాడు.

న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (ఐజీఐ) లో బీజింగ్‌కు పయనమైన బాక్సింగ్ జట్టుకు భారత బాక్సింగ్ సమాఖ్య ఆధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలా వీడ్కోలు పలికారు. క్రీడాకారులందరూ విశ్వ క్రీడల్లో మెరుగైన ఆటతీరు కనబరచాలని కోరారు. భారత అభిమానుల ఆశలను ఫలవంతం చేయటంలో క్రీడాకారులు సఫలం కాగలరని చౌతాలా ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మేమేం తక్కువ తినలేదంటున్న పాకిస్థాన్ : గగనతలం - సరిహద్దులు మూసివేత..

Duvvada Srinivas : నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు.. లంచాలు తీసుకోలేదు.. జగన్‌కు థ్యాంక్స్

పహల్గాంలో ఉగ్రదాడి.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లోకి కేక్ బాక్స్‌తో వెళ్లిన వ్యక్తి - Video Viral

పహల్గామ్ ఉగ్రదాడి.. చిక్కుల్లో సీమా హైదర్... పాక్‌కు వెళ్లిపోవాల్సిందేనా?

కాశ్మీర్ నుంచి 6 గంటల్లో 3337 మంది వెళ్లిపోయారు : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

Show comments