Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్ రన్నింగ్ : 800 మీటర్ల స్వర్ణం కెన్యా సొంతం

Webdunia
శనివారం, 23 ఆగస్టు 2008 (18:02 IST)
బీజింగ్ ఒలింపిక్ 800 మీటర్ల పరుగు పందెంలో కెన్యా స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. కెన్యాకు చెందిన విల్‌ఫ్రీడ్ బుంగై అద్భుతమైన వేగంతో పరుగెత్తి ఈ విభాగంలో స్వర్ణాన్ని సాధించాడు.

బీజింగ్‌లో శనివారం జరిగిన ఈ పోటీలో ఒక నిమిషం 44.65 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా బుంగై స్వర్ణాన్ని సాధించాడు. అలాగే ఈ పోటీల్లో సూడాన్‌కు చెందిన ఇస్మాయిల్ అహ్మద్ రజతాన్ని సొంతం చేసుకున్నాడు. ఒక నిమిషం 44.70 సెకన్ల లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా ఇస్మాయిల్ రజతాన్ని సాధించాడు.

ఈ విభాగంలోని కాంస్య పతకాన్ని కెన్యాకే చెందిన అల్‌ఫ్రెడ్ యేగో సొంతం చేసుకున్నాడు. ఒక నిమిషం 44.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోవడం ద్వారా యేగో కాంస్యం సొంతం చేసుకున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

Show comments