Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్ వ్యర్ధాల రీసైక్లింగ్

Webdunia
శనివారం, 26 జులై 2008 (20:45 IST)
విశ్వ క్రీడల సందర్భంగా పేరుకుపోయే వ్యర్ధాలను రీసైక్లింగ్ చేసే పనిని ముమ్మరం చేయాలని బీజింగ్ నిర్ణయించింది. బీజింగ్ నగరంలో 31 చోట్ల విశ్వ క్రీడలు జరుగుతాయి. ఈ ప్రాంతాల్లో పేరుకుపోయే వ్యర్ధాలను 50 శాతం మేర రీసైక్లింగ్ చేసేందుకు బీజింగ్ ప్రయత్నిస్తుంది.

పర్యావరణ వార్తా నెట్‌వర్క్ నివేదిక మేరకు బీజింగ్ నగరంలోని విశ్వ క్రీడా వేదికల వద్ద 14వేల టన్నుల వ్యర్ధాలను పేరుకుపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇందులో పేపరు, ప్లాస్టిక్ బాటిల్స్, మెడికల్ సంబంధించినవి ఉన్నాయి.

ఒలింపిక్ క్రీడలకు గతంలో ఆతిథ్యమిచ్చిన నగరాలు అక్కడ పేరుకుపోయిన వ్యర్ధాలను చాలావరకూ రీసైక్లింగ్ చేసింది. ఇదే బాటలో చైనా కూడా నడవటానికి యత్నిస్తుంది. స్టేడియంల వద్ద పేరుకుపోయే ఆహార పదార్ధాల వ్యర్ధాలను నాలుగు గంటలలోపే క్లియర్ చేయాలని పారిశుధ్య సిబ్బందికి బీజింగ్ ఆదేశాలు జారీచేసింది. వ్యర్ధాలను సార్టింగ్ చేసేందుకు నాలుగు ప్రాసెసింగ్ సెంటర్లను బీజింగ్‌లో ఏర్పాటుచేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam Terrorist Attack, తెలంగాణ వాసి మనీష్ రంజన్ మృతి

Pahalgam terror attack ఫిబ్రవరిలో కాన్పూర్ వ్యాపారవేత్త పెళ్లి: కాశ్మీర్‌ పహల్గామ్‌ ఉగ్రవాద దాడిలో మృతి

Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు గట్టి షాక్- వైకాపా నుంచి సస్పెండ్

IMD: ఏప్రిల్ 26 వరకు హీట్ వేవ్ అలర్ట్ జారీ- 44 డిగ్రీల కంటే పెరిగే ఉష్ణోగ్రతలు

Pahalgam terror attack LIVE: 28మంది మృతి.. మృతుల్లో విదేశీయులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సయారా విడుదలతేదీ ప్రకటన

మంచు విష్ణు పోస్ట్ పై సోషల్ మీడియాలో వైరల్

Krishna Bhagwan: పవన్ కల్యాణ్‌పై కృష్ణ భగవాన్ వ్యాఖ్యలు.. పొగిడారా? లేకుంటే తిట్టారా?

Show comments