Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఏ లెజండరీ యాక్ట్రస్ మహానటి సావిత్రి" పుస్తకావిష్కరణ

Webdunia
కాలచక్ర భ్రమణంలో దశాబ్దాలు కరిగిపోయినా, తరాలు మారినా ఆ మహానటి ప్రదర్శించిన అభినయ ప్రమాణాలు తెలుగు వారి గుండెల్లో నిత్య స్మరణీయంగా నిలిచిపోతాయి. అందుకే ఆ మహానటికి ఖండాంతరాలలోకూడా అభిమానులు, ఆరాధకులు ఉన్నారు.

న్యూయార్క్‌లోని జేమ్స్ విల్లీకి చెందిన ప్రవాసాంధ్రులు వి.ఆర్.మూర్తి, వి. సోమరాజులు సంయుక్తంగా మహానటి సావిత్రి జీవిత చరిత్రను అక్షర బద్దం చేస్తూ ఇంగ్లీష్‌లో "ఏ లెజండరీ యాక్ట్రస్ మహానటి సావిత్రి" అనే పుస్తకాన్ని రచించారు. కాగా ఆ పుస్తకావిష్కరణ కార్యక్రమం మే 4 దర్శకరత్న డా. దాసరి నారాయణరావు చేతుల మీదుగా జరుగనుంది.

ఈ పుస్తకానికి ముందు మాట వ్రాసిన దాసరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని సావిత్రి కుమార్తె శ్రీమతి విజయ చాముండేశ్వరికి అందజేస్తారు. విజయవాడకు చెందిన మహానటి సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి పరుచూరి విజయలక్ష్మీ, మురళీల ఆధ్వర్యంలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం మే 4న దాసరి నారాయణ స్వగృహంలో జరుగుతుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

Show comments