Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్, సైప్రస్ పర్యటన మరపురానిది : ప్రతిభ

Webdunia
FILE
బ్రిటన్, సైప్రస్ దేశాల ఏడు రోజుల పర్యటనను విజయవంతంగా ముగించుకుని స్వదేశానికి తిరిగివచ్చిన భారత రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్.. ఆ రెండు దేశాల పర్యటన మరపురానిదని సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్న రాష్ట్రపతి...మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ఇండియా హౌస్‌లో జరిగిన విందును తాను మరచిపోలేనని, అలాగే మన మిత్రదేశమైన సైప్రస్‌ ఆతిథ్యం కూడా అమోఘమని అభివర్ణించారు.

ఇండియా హౌస్‌లో జరిగిన విందు కార్యక్రమంలోనే.. భారత జాతిపిత మహాత్మాగాంధీకి చెందిన వస్తువులను ప్రవాస భారతీయులు సర్ గులామ్ కె. నూన్, నాథుపూరి తనకు అందించారని ప్రతిభ వివరించారు. ఎంతో విలువైన ఆ వస్తువులను ఇప్పుడు భారత్‌కు తీసుకొస్తున్నామని అన్నారు.

ఐటీ నిపుణులతో సహా భారతీయులు అడ్డంకులు లేకుండా బ్రిటన్ వెళ్లేందుకు సంబంధించిన అంశాలు, రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు.. తదితర అంశాలకు సంబంధించి ఆ దేశ ప్రధానమంత్రి గార్డెన్ బ్రౌన్‌తో విస్తృతంగా చర్చించినట్లు రాష్ట్రపతి తెలియజేశారు. అలాగే సైప్రస్ భారత్‌కు సన్నిహిత మిత్రదేశమని వివరించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments