Webdunia - Bharat's app for daily news and videos

Install App

పూజారుల భద్రతకు నేపాల్ హామీ : నిరుపమారావు

Webdunia
FILE
నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో పనిచేస్తున్న భారత పూజారుల భద్రతకు, ఆ దేశ ప్రభుత్వం గట్టి హామీని ఇచ్చిందని.. భారత విదేశాంగ శాఖా కార్యదర్శి నిరుపమారావు వెల్లడించారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లిన ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పై విధంగా స్పందించారు.

ఇదిలా ఉంటే.. పదిహేను రోజుల క్రితం నేపాల్‌లోని పశుపతినాథ్ దేవాలయంలో పనిచేస్తున్న భారత పూజారులపై నేపాల్ మావోయిస్టు కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ పర్యటిస్తున్న నిరుపమారావు ముందుగా ఆలయంలో పూజలు నిర్వహించారు.

అనంతరం.. "పశుపతి ఏరియా డెవలప్‌మెంట్ ట్రస్ట్" అధికారులను కలిసిన నిరుపమారావు దాడి ఘటనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయమై ప్రభుత్వ అధికారులతో చర్చించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. దాడి ఘటనపై నేపాల్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేయటంతోపాటు, భారత పూజారుల భద్రతకు సంబంధించి అన్నిరకాల చర్యలను తీసుకుంటామని చెప్పినట్లు తెలియజేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments