Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యున్నత మహిళ- పద్మశ్రీ వైరియర్

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2008 (16:51 IST)
WD PhotoWD
ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రతిభావంతులైన 15 మంది మహిళల్లో ఒకరిగా భారతీయ సంతతికి చెందిన ప్రవాస భారతీయురాలు పద్మశ్రీ వైరియర్ స్థానం సంపాదించుకున్నారు. సిస్కో కంపెనీలో ముఖ్య సాంకేతిక అధికారిగా పద్మశ్రీ వైరియర్ కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా వాణిజ్య రంగంలో ప్రతిభావంతులైన 15 మంది మహిళల జాబితాను పింక్ పత్రిక ప్రచురించింది.

తాము పని చేస్తున్న కంపెనీలను ఉన్నత శిఖరాలకు చేర్చిన మహిళలను ఆ జాబితాలో చేర్చారు. జాబితాలో తొలి స్థానాన్ని మోటరోలా సీటీవో దక్కించుకున్నారు. 2007 డిసెంబర్ మాసంలో వైరియర్ సిస్కో కంపెనీలో చేరారు. 47 సంవత్సరాల పద్మశ్రీ వైరియర్ ఆంధ్రప్రదేశ్‌లో గల విజయవాడ నగరంలో పుట్టి పెరిగారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

పెళ్లయిన 15 రోజులకే ముగ్గురు పిల్లల తల్లిని రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తి!

పాకిస్థాన్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు : కేంద్రం సంచలన నిర్ణయం!!

Vinay Narwal Last Video: భార్యతో వినయ్ నర్వాల్ చివరి వీడియో- నెట్టింట వైరల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

Show comments