Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యున్నత మహిళ- పద్మశ్రీ వైరియర్

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2008 (16:51 IST)
WD PhotoWD
ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రతిభావంతులైన 15 మంది మహిళల్లో ఒకరిగా భారతీయ సంతతికి చెందిన ప్రవాస భారతీయురాలు పద్మశ్రీ వైరియర్ స్థానం సంపాదించుకున్నారు. సిస్కో కంపెనీలో ముఖ్య సాంకేతిక అధికారిగా పద్మశ్రీ వైరియర్ కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా వాణిజ్య రంగంలో ప్రతిభావంతులైన 15 మంది మహిళల జాబితాను పింక్ పత్రిక ప్రచురించింది.

తాము పని చేస్తున్న కంపెనీలను ఉన్నత శిఖరాలకు చేర్చిన మహిళలను ఆ జాబితాలో చేర్చారు. జాబితాలో తొలి స్థానాన్ని మోటరోలా సీటీవో దక్కించుకున్నారు. 2007 డిసెంబర్ మాసంలో వైరియర్ సిస్కో కంపెనీలో చేరారు. 47 సంవత్సరాల పద్మశ్రీ వైరియర్ ఆంధ్రప్రదేశ్‌లో గల విజయవాడ నగరంలో పుట్టి పెరిగారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉత్తర భారతదేశంలో భారీ వర్షం భయంకరమైన విధ్వంసం: వైష్ణోదేవి భక్తులు ఐదుగురు మృతి

రండమ్మా రండి, మందులిచ్చేందుకు మీ ఊరు వచ్చా: ఎంత మంచి వైద్యుడో!!

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కళ్యాణి ప్రియదర్శన్‌ ను కొత్తగా ఆవిష్కరించిన కోత లోకహ్ 1: చంద్ర ట్రైలర్

Sreeleela: జూనియర్ ఎన్టీఆర్‌ను చూసి ముచ్చటపడిన శ్రీలీల తల్లి స్వర్ణలత

Amani: ఒగ్గు కళాకారుల నేపథ్యం లో తెరకెక్కిన బ్రహ్మాండ చిత్రం

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

Show comments