Webdunia - Bharat's app for daily news and videos

Install App

పురంధరేశ్వరి గౌరవార్థం ప్రత్యేక సమావేశం

Webdunia
FILE
చికాగోలో రెండు రోజులుగా నిర్వహించిన పాన్ ఐఐటీ సదస్సు ముగింపు సందర్భంగా భారత కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గౌరవార్థం భారతీయ రాయబారి శారదామీనన్, ఇండియన్ కౌన్సిల్ జనరల్ అశోక్‌లు ఓ ప్రత్యేక ముగింపు సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో సంభవించిన వరదల ధాటికి సర్వస్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకుగానూ.. చికాగోలో స్థిరపడిన రాజేష్ పటేల్ 10వేలు, అక్కినేని సుదర్శన్ 5 వేలు, డాక్టర్ రావు ఆచంట 5 వేల అమెరిన్ డాలర్లను సహాయం చేసేందుకు ముందుకొచ్చారు.

అదే విధంగా వరద బాధితుల సహాయార్థం నిధులను సమీకరించేందుకుగాను న్యూజెర్సీలో స్థిరపడిన ప్రవాస భారతీయులు అక్టోబర్ 18వ తేదీన కేంద్రమంత్రి పురంధరేశ్వరి సమక్షంలో మరో ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు శారదా మీనన్ కార్యాలయ వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments