Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా యూకె తెలుగు హిందూ సంస్థ ఫ్యామిలీ శిబిర్

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (22:06 IST)
ఇంగ్లాండులోని మిడ్‌ల్యాండ్స్, రుగ్బిలలో తొలిసారిగా యూకె తెలుగు హిందూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు అంశాలపైన చర్చలు, అనేకమైన యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. తెలుగు హిందువుల కోసమే తొలిసారిగా దీనిని నిర్వహించడం జరిగింది.
 
యూకె వ్యాప్తంగా వున్న తెలుగు హిందువులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. స్వామి పరిపూర్ణానంద, శ్యాంజీ(క్షత్రియ ప్రచారక్-ఆంధ్ర, తెలంగాణ మరియు కర్నాటక) తమ యొక్క సందేశాలను ఇచ్చారు. అలాగే శ్రీ ధీరజ్ షాజీ, శ్రీ చంద్రకాంత్, డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ విదుల కూడా పాల్గొని తమ సందేశాలను ఇచ్చారు.
 
బ్రిటన్‌లో పెరుగుతున్న తెలుగు హిందూ పిల్లలు, యూకేలో సవాళ్లు ఎదుర్కొంటున్న హిందూ టీనేజర్స్, తెలంగాణ-ఆంధ్రల్లో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర విషయాలపై కూలంకషంగా చర్చించారు. ఆ తర్వాత వినోదాన్ని పంచే క్రీడలను నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారు.. శిక్ష పడాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

Palestinians : గాజాలో దాడి.. 45మంది పాలస్తీనియన్లు మృతి

Air India: అహ్మదాబాద్-లండన్ విమానం రద్దు.. ఏమైందంటే?

అప్పు తీర్చలేదని మహిళను కొడతారా? తాట తీస్తాం: చంద్రబాబు సీరియస్ (video)

Minor abduction case: మైనర్ బాలుడి అపహరణకు బండినిచ్చిన పోలీస్.. సస్పెండ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా రిజల్ట్ తర్వాత సమీక్షించుకుని తర్వాత డిసైడ్ చేసుకుంటా : డైరెక్టర్ ఫణీంద్ర నర్సెట్టి

విజయ్ సేతుపతి, సంయుక్త జంటగా పూరి జగన్నాథ్ చిత్రం

తమ్ముడు నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ భూ అంటూ భూతం.. రిలీజ్

టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం

సుహాస్‌ చిత్రం ఓ భామ అయ్యో రామ లో దర్శకుడు హరీష్ శంకర్

తర్వాతి కథనం
Show comments