Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఘనంగా యూకె తెలుగు హిందూ సంస్థ ఫ్యామిలీ శిబిర్

Webdunia
సోమవారం, 29 అక్టోబరు 2018 (22:06 IST)
ఇంగ్లాండులోని మిడ్‌ల్యాండ్స్, రుగ్బిలలో తొలిసారిగా యూకె తెలుగు హిందూ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫ్యామిలీ శిబిరం జరిగింది. ఈ కార్యక్రమంలో పలు అంశాలపైన చర్చలు, అనేకమైన యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. తెలుగు హిందువుల కోసమే తొలిసారిగా దీనిని నిర్వహించడం జరిగింది.
 
యూకె వ్యాప్తంగా వున్న తెలుగు హిందువులు ఈ శిబిరంలో పాల్గొన్నారు. స్వామి పరిపూర్ణానంద, శ్యాంజీ(క్షత్రియ ప్రచారక్-ఆంధ్ర, తెలంగాణ మరియు కర్నాటక) తమ యొక్క సందేశాలను ఇచ్చారు. అలాగే శ్రీ ధీరజ్ షాజీ, శ్రీ చంద్రకాంత్, డాక్టర్ అంబేద్కర్, డాక్టర్ విదుల కూడా పాల్గొని తమ సందేశాలను ఇచ్చారు.
 
బ్రిటన్‌లో పెరుగుతున్న తెలుగు హిందూ పిల్లలు, యూకేలో సవాళ్లు ఎదుర్కొంటున్న హిందూ టీనేజర్స్, తెలంగాణ-ఆంధ్రల్లో హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర విషయాలపై కూలంకషంగా చర్చించారు. ఆ తర్వాత వినోదాన్ని పంచే క్రీడలను నిర్వహించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

తర్వాతి కథనం
Show comments