Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుచిబొట్ల కుటుంబం కోసం తానా... గ్రిల్లట్‌కు సన్మానం... రూ.7 కోట్లు విరాళాలు...

తెలుగువారి సంక్షేమం కోసం ఏర్పడిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కుచిబొట్ల కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కుచిబొట్ల శ్రీనివాస్ పైన కాల్పులు జరుపుతున్నప్పుడు అతడిని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి అడ్డుపడ్డ శ్వేత జాతీయుడు ఇయా

Webdunia
మంగళవారం, 28 ఫిబ్రవరి 2017 (20:15 IST)
తెలుగువారి సంక్షేమం కోసం ఏర్పడిన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కుచిబొట్ల కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కుచిబొట్ల శ్రీనివాస్ పైన కాల్పులు జరుపుతున్నప్పుడు అతడిని రక్షించేందుకు ప్రాణాలకు తెగించి అడ్డుపడ్డ శ్వేత జాతీయుడు ఇయాన్ గ్రిల్లట్‌ను సన్మానించాలని నిర్ణయించింది. ఆరోజు ప్యురింటన్ చేసిన దాడిలో గ్రిల్లట్‌కు కూడా తూటాలు తగిలాయి. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. 
 
2017 మే నెల‌లో సెయింట్ లూయిస్‌లో జ‌ర‌గ‌నున్న వేడుక‌లో గ్రిల్ల‌ట్‌ను తానా సన్మానించాలని, అలాగే కూచిబొట్ల కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రయత్నం చేస్తోంది. గోఫండ్‌మీ అనే సంస్థ ఇప్పటికే కన్సాస్ దాడి బాధితులను ఆదుకునేందుకు సుమారుగా రూ. 7 కోట్లు విరాళాలు సేకరించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబాలకు అందించాలని సన్నాహాలు చేస్తున్నారు.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments