Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యూజిలాండ్ ఎంపీగా తెలుగు అమ్మాయి... 18 యేళ్లకే అరుదైన గౌరవం

Webdunia
ఆదివారం, 16 జనవరి 2022 (12:06 IST)
న్యూజిలాండ్ దేశంలో ఓ తెలుగు అమ్మాయి అరుదైన ఘతన సృష్టించింది. కేవలం 18 యేళ్ళకో ఆ దేశ ఎంపీగా ఎంపికయ్యారు. ఆ యువతి పేరు గడ్డం మేఘన. ప్రకాశం జిల్లా టంగుటూరు చెందిన మేఘన... న్యూజిలాండ్ దేశ యూత్ పార్లమెంటేరియన్‌గా ఎన్నికయ్యారు. 
 
తాజాగా ఆ దేశ పార్లమెంట్‌కు నామినేటెడ్ ఎంపీల ప్రక్రియ జరిగింది. ఇందులో యువత తరపున పార్లమెంటేరియన్‌గా గడ్డం మేఘనకు అరుదైన అవకాశం లభించింది. దీంతో సేవా కార్యక్రమాలు, యువత విభాగనికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యురాలిగా ఆమె ఎంపికయ్యారు. 
 
ఆమె తండ్రి గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా గత 2001లో న్యూజిలాండ్ వెళ్లారు. అలా అక్కడే పుట్టి పెరిగిన మేఘన... కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ హైస్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అలాగే, అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంది. దీంతో ఆమెకు ఈ అరుదైన గౌరవం దక్కింది. 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments