Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫిబ్రవరి 5 లోపు వెళ్లండి... ట్రంప్ సర్కార్ హుకుం... తెలుగు విద్యార్థుల్లో భయం...

Webdunia
సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (16:09 IST)
అమెరికాలో ఇప్పటికే నకిలీ వర్శిటీ పేరుతో ఫర్మింటన్ వర్శిటీని మూసివేసి 130 మంది తెలుగు విద్యార్థులపై కేసులు పెట్టి వారిని ముప్పుతిప్పలు పెడుతున్న అమెరికా ప్రభుత్వం ఇటువంటి వర్శిటీలను ఇంకా గుర్తించి వాటిని కూడా మూసివేయాలని భావిస్తోంది. ఇదే కనుక చేస్తే వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది.
 
తాజాగా మరో ఐదు నకిలీ వర్శిటీలను గుర్తించి వాటిని కూడా మూసివేయాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే దాదాపు 80 వేల మంది విద్యార్థులు అమెరికాను వదిలివేయాల్సి రావడమే కాకుండా వారు ఇతరత్రా న్యాయ పరమైన చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఈ ఐదు వర్శిటీలలో చదువుతున్న 80 వేలమందిలో 50 వేలమంది విద్యార్థులు భారతీయులు కావడం గమనార్హం.
 
ఇది ఇలావుండగా అమెరికాలో ఉంటున్న వలసదారులు ఈ నెల 5వ తేదీలోపు దేశం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేయడంతో అక్కడ ఉంటున్న విద్యార్థులు, నిరుద్యోగుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంతో ప్రత్యర్థులకు ఇవి ఆయుధాలుగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Betting App Scandal: సురేఖా వాణి, కుమార్తె సుప్రిత, రీతు చౌదరి, గెటప్ శ్రీను సారీ చెప్పారు..

డీఎంకే విజయం కోసం హీరో విజయ్ రహస్య అజెండా : కె.అన్నామలై

Mithun Reddy: తప్పుడు కేసులు పెట్టారు.. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్

హైదారాబాద్ నెక్లెస్ రోడ్డు రైల్ కోచ్ రెస్టారెంట్.. బిర్యానీలో బొద్దింక.. వీడియో వైరల్

వైకాపా శ్యామలతో సహా 11 మంది సెలెబ్రిటీలపై కేసు నమోదు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి సరసన యువ హీరోయిన్.. గ్రామీణ నేపథ్యంలో అనిల్ మూవీ!

జీవిత సాఫల్య పురస్కారం కోసం లండన్ చేరుకున్న మెగాస్టార్

గోమాతల్లో అయస్కాంత శక్తి ఉంది : పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

తర్వాతి కథనం
Show comments