Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్య కేసులో దుబాయ్‌లో భారతీయునికి ఉరిశిక్ష!!

Webdunia
సహ కార్మికుని హత్య చేసిన కేసులో ఓ భారతీయుడికు దుబాయ్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో 11 మందికి జీవితఖైదు విధించింది.

2009 సంవత్సరంలో సహ కార్మికుని కొందరు కార్మికులు మద్యం మత్తులో చిత్రహింసలు పెట్టి, హత్య చేశారని వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు పంజాబ్‌కు చెందిన మేజర్ సింగ్ అనే వ్యక్తికి మరణశిక్ష పడగా, మరో 11 మందికి జీవిత శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

అలాగే, ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక పాకిస్థాన్ జాతీయుడుకి కూడా జీవితశిక్షను విధించింది. సహ కార్మికుల చేతిలో హత్యకు గురైన వ్యక్తి కేరళకు చెందిన కార్మికుడు. అయితే, అతని వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. భారతీయుల తరపున కేసును వాదించిన ఒబెరాయ్ వారికి శిక్ష పడిన విషయాన్ని ధ్రువీకరించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments