Webdunia - Bharat's app for daily news and videos

Install App

హత్య కేసులో దుబాయ్‌లో భారతీయునికి ఉరిశిక్ష!!

Webdunia
సహ కార్మికుని హత్య చేసిన కేసులో ఓ భారతీయుడికు దుబాయ్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో 11 మందికి జీవితఖైదు విధించింది.

2009 సంవత్సరంలో సహ కార్మికుని కొందరు కార్మికులు మద్యం మత్తులో చిత్రహింసలు పెట్టి, హత్య చేశారని వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు పంజాబ్‌కు చెందిన మేజర్ సింగ్ అనే వ్యక్తికి మరణశిక్ష పడగా, మరో 11 మందికి జీవిత శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

అలాగే, ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక పాకిస్థాన్ జాతీయుడుకి కూడా జీవితశిక్షను విధించింది. సహ కార్మికుల చేతిలో హత్యకు గురైన వ్యక్తి కేరళకు చెందిన కార్మికుడు. అయితే, అతని వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. భారతీయుల తరపున కేసును వాదించిన ఒబెరాయ్ వారికి శిక్ష పడిన విషయాన్ని ధ్రువీకరించారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments