హత్య కేసులో దుబాయ్‌లో భారతీయునికి ఉరిశిక్ష!!

Webdunia
సహ కార్మికుని హత్య చేసిన కేసులో ఓ భారతీయుడికు దుబాయ్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఇదే కేసుతో సంబంధం ఉన్న మరో 11 మందికి జీవితఖైదు విధించింది.

2009 సంవత్సరంలో సహ కార్మికుని కొందరు కార్మికులు మద్యం మత్తులో చిత్రహింసలు పెట్టి, హత్య చేశారని వారిపై అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన దుబాయ్ కోర్టు పంజాబ్‌కు చెందిన మేజర్ సింగ్ అనే వ్యక్తికి మరణశిక్ష పడగా, మరో 11 మందికి జీవిత శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది.

అలాగే, ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక పాకిస్థాన్ జాతీయుడుకి కూడా జీవితశిక్షను విధించింది. సహ కార్మికుల చేతిలో హత్యకు గురైన వ్యక్తి కేరళకు చెందిన కార్మికుడు. అయితే, అతని వివరాలు వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. భారతీయుల తరపున కేసును వాదించిన ఒబెరాయ్ వారికి శిక్ష పడిన విషయాన్ని ధ్రువీకరించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chikiri Chikiri: మొన్న చిరుత ఓసోసి రాకాసికి.. నేడు చికిరి చికిరికి స్టెప్పులేసిన మహిళ (video)

Vijay and Rashmika: విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఎప్పుడో తెలుసా?

Kajal Aggarwal: ఆస్ట్రేలియాలో భర్తతో టాలీవుడ్ చందమామ.. ఫోటోలు వైరల్

Dil Raju: లివ్ ఇన్ రిలేషన్.. కానీ పిల్లలు పుట్టడమే సమస్య : దిల్ రాజు

ది గ్రేట్ ప్రీ-వెడ్డింగ్ షో ప్రీమియర్లకి అద్భుతమైన స్పందన : తిరువీర్

Show comments