Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వైట్‌హౌస్ ఫెలోస్"గా ఎన్నారైల ఎంపిక

Webdunia
ప్రతిష్టాత్మక "వైట్‌హౌస్ ఫెలోస్"గా.. భారతీయ సంతతికి చెందిన నలుగురు అమెరికన్లను ఎంపిక చేశారు. సుదీప్ బోస్, అనీశ్ మహాజన్, రాజా షా, మనీశ్ సేథీ అనే ఈ నలుగురిని... అమెరికాకు భవిష్యత్ నాయకులుగా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా ఓ ప్రకటనలో అభివర్ణించారు.

వైట్‌హౌస్ ఫెలోస్‌గా ఎంపికయిన ఈ ఇండియన్ అమెరికన్లు.. తమ తమ వృత్తుల్లో సేవా దృక్పథాన్ని చొప్పించగలిగారని ఈ సందర్భంగా వైట్‌హౌస్ ప్రశంసించింది. కాగా... సుదీప్ బోస్ షికాగోలోని అడ్వకేట్ క్రెస్ట్ మెడికల్ సెంటర్‌లో వైద్యుడు కాగా, అనీశ్ మహాజన్ న్యూయార్క్‌లో రాబర్ట్ ఉడ్ జాన్సన్ క్లినికల్ స్కాలర్‌గా పనిచేస్తున్నారు. ఇక మనీశ్ సేథీ మసాచుసెట్స్‌లో సర్జికల్ రెసిడెంట్‌ కాగా, రాజా షా పెన్సిల్వేనియా యూనివర్సిటీలో ఎంబీఏ విద్యను అభ్యసిస్తున్నారు.

ఇదిలా ఉంటే... వైట్‌హౌస్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ కోసం దేశ వ్యాప్తంగా 30 మందిని ఎంపిక చేయగా... వీరిలో నలుగురు భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు ఉండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments