Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌లో ప్రవాసాంధ్రుడి దుర్మరణం

Webdunia
లండన్ నగరంలో నివసిస్తోన్న ప్రవాసాంధ్రుడు అరవింద్ (28) ప్రమాదవశాత్తు దుర్మరణం పాలయ్యారు. సికింద్రాబాద్‌కు చెందిన అరవింద్ లండన్‌లోని టెక్సో సూపర్ మార్కెట్‌లో ట్రైనీ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

గత ఎనిమిది సంవత్సరాలుగా లండన్‌లో ఉంటోన్న అరవింద్... విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. అతను ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. కాగా.. అరవింద్ మరణవార్త విన్న ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

Show comments