Webdunia - Bharat's app for daily news and videos

Install App

మలేషియా వారసత్వ ప్రాంతంలోని ఆలయాలపై కలాం ప్రశంసలు

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2008 (11:08 IST)
మలేషియాలోని జార్జిటౌన్‌, మలక్కా వంటి నగరాల్లో నిర్మించిన వివిధ మతాలకు చెందిన ఆలయాలను చూసి భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రశంసించారు. విభిన్న జాతుల వారు కలిసి జీవించేందుకు ఆ ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.

జార్జిటౌన్‌లోని పెనాంగ్‌లో ఖజానహ్ నేషనల్ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కలాం మలేషియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని పలు వారసత్వ కట్టడాలను సందర్శించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, సెయింట్ జార్జి చర్చ్, అచీన్ స్ట్రీట్ మసీదులు, నాగోర్ దేవాలయం, పెనాంగ్ ఇస్లామ్ మ్యూజియం, పట్టణంలోని బ్రహ్మాండమైన కట్టడాలని ఆయన ప్రశంసించారు.





ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments