Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత కళాఖండాలకు లండన్‌లో విశేష ఆదరణ

Webdunia
భారతదేశానికి చెందిన చిత్రకారులు లండన్‌లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలకు అక్కడి కళాభిమానుల నుండి విశేషమైన స్పందన లభిస్తోంది. లండన్ నగరంలోని స్థానిక నెహ్రూ సెంటర్‌లో గల "సింఫనీ ఆఫ్ కలర్స్" అనే పేరుతో ఏర్పాటు చేసిన ఈ కళా ప్రదర్శనలో అనేక విభిన్నమైన కళా రూపాలను ప్రదర్శిస్తున్నారు.

ఈ సందర్భంగా సింఫనీ ఆఫ్ కలర్స్ ప్రదర్శన నిర్వాహకులు, ఔత్సాహిక చిత్రకారులు అయిన నీతిక గార్గ్ మాట్లాడుతూ... భారతీయ చిత్రకారుల కళాల నుంచి జాలువారిన విశేషమైన కళారూపాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

మంచి ప్రతిభ కలిగిన కళాకారులను గుర్తించి, వారికి ప్రపంచవ్యాప్తంగా తగిన గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో ఈ సింఫనీ ఆఫ్ కలర్స్ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు నీతిక గార్గ్ వెల్లడించారు. తమ ఈ ప్రదర్శనలో ప్రముఖ చిత్రకారులు మిలాంద్ ములిక్, చిత్రా సింగ్, ప్రేమ్‌సింగ్, నీలాద్రి పాల్, రాహుల్ దేశ్‌ పాండే, మిలిబాండ్ నాయక్, భీమ్ మల్హోత్రా... తదితరులు రూపొందించిన చిత్రాలను కొలువుదీర్చినట్లు నీతిక పేర్కొన్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

Show comments