Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ పర్యటన విజయవంతం : జాన్ బ్రంబీ

Webdunia
FILE
భారతదేశంలో తాను జరిపిన పర్యటన విజయవంతంగా ముగిసిందని విక్టోరియా రాష్ట్ర ప్రధానమంత్రి జాన్ బ్రంబీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏఏపీ వార్తా సంస్థతో మాట్లాడిన ఆయన.. భారతీయులపై దాడులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.

తన పర్యటనలో భాగంగా భారతదేశంలోని పలు విద్యా సంస్థలను సందర్శించాననీ... పలు వాణిజ్య సమావేశాల్లో పాల్గొన్నానని బ్రంబీ అన్నట్లు ఏఏపీ వార్తా సంస్థ వెల్లడించింది. అలాగే భారతీయులపై దాడులు పునరావృతం కావన్న సందేశాన్ని భారతీయుల్లోకి బలంగా తీసుకెళ్లగలిగానని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారని పై వార్తా సంస్థ తెలిపింది

ఇదిలా ఉంటే.. జాన్ బ్రంబీ ఎనిమిది రోజులుపాటు భారత్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాలో జరుగుతున్న జాత్యహంకార దాడుల నేపథ్యంలో ఆందోళనలు మిన్నంటిన సంగతి విదితమే. అయితే.. విద్యార్థులకు పూర్తి రక్షణ అందిస్తామనీ, ప్రపంచంలోని సురక్షిత ప్రాంతాలలో మెల్‌బోర్న్ ఒకటని బ్రంబీ తన పర్యటనలో నొక్కి చెప్పారు. ఇదంతా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూడా తెలుసునని ఆయన వివరించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Nitin: అల్లు అర్జున్ కంటే సీనియర్ నితిన్ కు పరాజయాల పరంపర

Rashmika: దీక్షిత్ శెట్టి గర్ల్ ఫ్రెండ్ రశ్మిక మందన్నపై సాంగ్ చిత్రీకరణ

అల్లు అర్జున్ స్థానంలో ఎన్టీఆర్ ను తీసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ?

Show comments