బహిరంగ దహనక్రియల పోరాటంలో ఎన్నారై విజయం..!

Webdunia
FILE
హిందూ మత సంప్రదాయాల ప్రకారం దహనక్రియలను నిర్వహించుకునేందుకు అనుమతినివ్వాలంటూ బ్రిటన్‌లో న్యాయపోరాటం చేస్తున్న భారత సంతతి సామాజిక, ఆధ్యాత్మిక నేత దేవిందర్ ఘాయ్ విజయం సాధించాడు.

తాను చనిపోయిన తరువాత హిందూ మతాచారం ప్రకారం బహిరంగంగా అంత్యక్రియలను నిర్వహించేందుకు అనుమతివ్వాలంటూ 71 సంవత్సరాల ఘాయ్ కోర్టుకెక్కారు. దీనికి స్పందించిన బ్రిటన్ న్యాయస్థానం ఘాయ్ కోరికను మన్నిస్తూ అనుమతి మంజూరు చేస్తూ చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఘాయ్ కోర్టు తీర్పు తనకో కొత్త ఉత్సాహాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేశాడు.

చట్టంలో స్పష్టత కోరుకున్నానే తప్ప, చట్టాన్ని ఉల్లంఘించాలని కానీ, అగౌరవపరచాలని కానీ తన ఉద్దేశ్యంకాదని ఘాయ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. 1902 దహన సంస్కారాల చట్టం ప్రకారం బ్రిటన్‌లో బహిరంగ అంత్యక్రియలు నిషేధం. ఈ కారణంతోనే భారత సంతతికి చెందినవారు ఎవరైనా అక్కడ మరణించినట్లయితే స్వదేశానికి తరలించి దహనక్రియలను నిర్వర్తిస్తున్నారు. న్యాయస్థానం తాజా తీర్పుతో ఇప్పుడు అక్కడ ప్రవాసులకు ఈ ఇబ్బంది తప్పినట్లైంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Revanth Reddy: ఒకే వేదికపై రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ.. రేవంత్ ప్లాన్ సక్సెస్ అవుతుందా?

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Show comments