Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేటి నుంచి న్యూఢిల్లీలో "ప్రవాసీ భారతీయ దివస్"

Webdunia
FILE
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు అందరినీ ఒకే వేదికపైకి తెచ్చే "ప్రవాసీ భారతీయ దివస్" గురువారం నుంచి దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మూడు రోజులపాటు జరుగనున్న ఈ సదస్సులో 50 దేశాల నుంచి వ్యాపారవేత్తలు, ఆర్థికవేత్తలు, శాస్త్రవేత్తలు పలువురు హాజరుకానున్నారు.

పెట్టుబడులు పెట్టేలా ప్రవాస భారతీయులను ప్రోత్సహించటంపైనే ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ సదస్సుకు దాదాపు పదిహేను వందలమంది దాకా ప్రవాస భారతీయులు హాజరయ్యే అవకాశం ఉంది.

పదిహేనుమంది ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు సైతం ఈ సదస్సులో పాల్గోనున్నారు. ఇదిలా ఉంటే.. దేశ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ సదస్సుకు సంబంధించిన కార్యక్రమాలను ప్రవాస భారత వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా వీక్షించే సౌకర్యాన్ని మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం అందుబాటులోకి తేవటం విశేషం.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments