Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుబాయ్ మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సాయం

Webdunia
శుక్రవారం, 5 సెప్టెంబరు 2008 (13:53 IST)
దుబాయ్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన ప్రవాసాంధ్రుల కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్‌గ్రేషియాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతే కాకుండా అర్హులైన వారికి మరింత సాయం చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

అలాగే మృతుల కుటుంబంలోని అర్హులైన వారికి ఇందిరమ్మ పథకం కింద ఇళ్లను నిర్మించి ఇవ్వడంతో పాటు, వ్యవసాయం కోసం కొంత భూమి, పెన్షన్లను పంపిణీ చేయనున్నామని ఆ వర్గాలు తెలిపాయి.

ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 11 మంది మృతి చెందారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఒకరు మినహా మిగిలిన వారు కరీంనగర్ జిల్లాకు చెందిన వారేనని అధికార వర్గాలు వెల్లడించాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

Show comments