Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాడులు గర్హనీయం : కెవిన్ రూడ్

Webdunia
భారతీయులపై తమ దేశంలో జరిగిన దాడులు గర్హనీయమని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి కెవిన్ రూడ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఆ దేశ పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడిన ఆయన... దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

వరుసగా భారతీయులపై జరుగుతున్న దాడుల గురించి భారత ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో తాను మాట్లాడానని రూడ్ వెల్లడించారు. దాడులను ఆపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మన్మోహన్ తనను ఫోన్లో కోరారని... దాడుల విషయంపై ప్రభుత్వం కూడా చర్చిస్తోందని, త్వరలోనే తగిన నిర్ణయం తీసుకుంటామని రూడ్ తెలిపారు.

ఆస్ట్రేలియాలో ఉంటున్న 90 వేలమంది భారతీయ విద్యార్థులను అతిథులుగా గౌరవించి, వారిని కాపాడల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని రూడ్ పునరుద్ఘాటించారు. కాగా... భారత విద్యార్థులపై వరుసగా జరుగుతున్న దాడులతో దేశ ప్రతిష్ట దెబ్బతింటోందని ప్రతిపక్ష నేత టర్నబుల్ ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తడంతో కెవిని రూడ్ పై విధంగా స్పందించారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

జమిలి ఎన్నికలు రాజ్యాంగబద్ధమే అంటున్న న్యాయ నిపుణులు!

భార్యపై అనుమానమా? క్షుద్రపూజలు చేశాడా? భార్యను బండరాళ్లతో కొట్టి హత్య

మాజీ సీజేఐను బంగళా ఖాళీ చేయించాలి.. కేంద్రాన్ని కోరిన సుప్రీంకోర్టు

12ఏళ్లు డ్యూటీ చేయని కానిస్టేబుల్.. జీతం మాత్రం రూ.28లక్షలు తీసుకున్నాడు..

Amarnath Yatra: నాలుగు రోజుల్లో అమర్‌నాథ్ యాత్రలో 70,000 మంది భక్తులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

Show comments