దక్షిణాఫ్రికాలో దొంగల దాడి : ఎన్నారై మృతి

Webdunia
FILE
దక్షిణాఫ్రికా దేశంలో స్థిరపడిన భారతీయ వ్యాపారి ఒకరు దోపిడీ దొంగల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ప్రిటోరియాలోని లాడియం ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.

వ్యాపారి ఇంటి పనిమనిషి సహకరించి గేటు తీయటంతో ఇద్దరు దొంగలు ఇంట్లోకి చొచ్చుకుని వచ్చినట్లు అక్కడి పోలీసులు చెబుతున్నారు. ఇంటి యజమానులైన ఫైజల్ జూసబ్, ఆయన సోదరుడు యూసుఫ్ జూసబ్‌లను రివాల్వర్లతో బెదిరించి డబ్బును దోచుకున్నారు.

ఈ క్రమంలో యూసుఫ్ జూసబ్ పొట్టలో కాల్చిన దుండగులు అందినకాడికల్లా దోచుకుని ఉడాయించారు. అయితే సత్వరకాలంలో వైద్య సహాయం అందని కారణంగా యూసుఫ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారని పోలీసులు వెల్లడించారు. కాగా... దుండగులను పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నట్లు వారు తెలిపారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

లుథియానాలో ఉగ్రవాదులు - పోలీసుల మధ్య ఎదురుకాల్పులు..

నాంపల్లి కోర్టులో ఎదురుపడిన సునీత.. పట్టించుకోని జగన్.. అంత మొండితనమా?

భర్త లారీ డ్రైవర్.. భార్య ప్రియుడితో రీల్స్ చేసింది.. మందలించిన భర్తను ఏం చేసిందంటే?

ఒప్పందాలు, వాగ్దానాల పేరుతో ప్రజలను పదే పదే మోసం చేయొద్దు.. షర్మిల

ఇకపై ఫోటో, క్యూఆర్ కోడ్‌తో ఆధార్ కార్డులు జారీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోషల్ మీడియాలో కీర్తి సురేష్ మార్ఫింగ్ ఫోటోలు... బోరుమంటున్న నటి

మీకు దణ్ణం పెడతా, నేను సన్యాసం తీసుకోవట్లేదు: రేణూ దేశాయ్ (video)

Joy Crizildaa: నీకు దమ్ముంటే డీఎన్ఏ టెస్టుకు రావయ్యా.. మాదంపట్టికి జాయ్ సవాల్

NC24: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్ రాబోతోంది

Bhagyashree Borse: అరుంధతి వంటి క్యారెక్టర్స్ చాలా ఇష్టం : భాగ్యశ్రీ బోర్సే

Show comments