ఛత్వాల్‌పై పిటీషన్‌: సుప్రీం ధర్మాసనం తిరస్కారం..!!

Webdunia
FILE
ప్రముఖ ప్రవాస భారతీయ వ్యాపారవేత్త శాంత్ సింగ్ ఛత్వాల్‌ను ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డుకు ఎంపిక చేయటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఛత్వాల్‌కు వ్యతిరేకంగా స్వతంత్ర పాత్రికేయుడు ఎస్ కే షా వేసిన పిటీషన్‌ను విచారించేందుకు చీఫ్ జస్టీస్ మదన్ బీ లోకుర్ తిరస్కరించారు.

ఇదిలా ఉంటే.. సరైన నిబంధనలు పాటించకుండా ఛత్వాల్‌కు పద్మభూషన్ అవార్డును ప్రకటించారని పేర్కొంటూ, షా మార్చి 23న ఢిల్లీ హైకోర్టులో తన న్యాయవాది ఎస్సీ మెహతా ద్వారా పిటీషన్ దాఖలు చేశారు. వివిధ కేసులలో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తిని, భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ పురస్కారానికి ఎలా ఎంపిక చేస్తారని తన పిటీషన్‌లో షా ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకునేలా చేయాలని న్యాయస్థానానికి షా విజ్ఞప్తి చేశారు.

అయితే ఈ పిటీషన్‌ను విచారణకు స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మదన్ బీ లోకుర్ సారధ్యంలోని బెంచ్ అంగీకరించలేదు. ఛత్వాల్‌ ఎంపికకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు ముందుగానే అడిషనల్ సొలిసిటర్ జనరల్ పీపీ మల్హొత్రాకు అందజేశారు. అయితే వాటిలో ఛత్వాల్‌పై ఆరోపించిన విషయాల్లో ఆధారాలు సరిగా లేవనీ, అవార్డు ఎంపికలో పొరపాట్లు లేనట్లు గుర్తించటంతో విచారణకు బెంచ్ విచారణకు తిరస్కరించింది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Bharat Future City: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు అంతా సిద్ధం

కార్మికులు ఢిల్లీ వెళ్లి కొట్లాడేందుకు రూ.10 లక్షలు ఇస్తా : మాజీ మంత్రి మల్లా రెడ్డి

అందుకే పుతిన్ భారత్ వెళ్తాడు, పాకిస్తాన్‌కు రాడు: పాక్ జర్నలిస్ట్, షాక్‌లో పాక్ జనం

డీప్‌ఫేక్ చిత్రాలను నిషేధించేలా లోక్‌సభలో బిల్లు

కేరళ తరహాలో ఏపీలో విద్యావిధానం అవసరం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మణికంఠ తీసిన కొత్తపెళ్లికూతురు షార్ట్ ఫిలిం చాలా ఇష్టం : మెహర్ రమేష్

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ల పోలీస్ కంప్లెయింట్

మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది : జాన్వీ కపూర్

Sharva: సంక్రాంతికి శర్వా చిత్రం నారి నారి నడుమ మురారి గ్రాండ్ రిలీజ్

NTR, Balayya: ఒకప్పడు అబ్బాయి, ఇప్పుడు బాబాయ్ కి సినిమా రిలీజ్ కస్టాలు

Show comments