Webdunia - Bharat's app for daily news and videos

Install App

చట్టబద్ధంగా ఎంతమందైనా రావచ్చు : టోస్కానో

Webdunia
FILE
చట్టబద్ధంగా భారతీయులు ఎంతమందైనా ఇటలీకి రావచ్చునని.. భారత ఇటలీ రాయబారి రాబర్ట్ టోస్కానో ప్రకటించారు. అయితే ఇటలీలో భారత అక్రమ వలసదారులు చాలామందే ఉన్నారనీ, వారు చట్టబద్ధంగా నివసించే భారత ప్రవాసుల్లో సగానికి పైగానే ఉంటారన్నారు.

ఈ విషయమై టోస్కానో మాట్లాడుతూ.. పెట్టుబడులు, వస్తువుల దిగుమతిలాగానే ఇటలీ అభివృద్ధికి వలస ప్రజలు ముఖ్యమని తాము భావిస్తున్నామని చెప్పారు. భారత వలసదారులు ఇటలీ అభివృద్ఘికి ఎంతగానో చేయూతనిస్తున్నారనీ, అద్భుతంగా పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు.

చట్టబద్ధంగా ఇటలీలో 77 వేల మంది భారతీయులు నివాసం ఉంటున్నారనీ, ఇందులో ఎక్కువమంది పంజాబ్ రాష్ట్రానికి చెందినవారేనని టోస్కానో వివరించారు. అయితే ఇటలీలో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉందనీ, అలాంటివారు దాదాపు 40 వేల మందిదాకా ఉంటారని చెప్పారు.

పంజాబ్ సిక్కులు తమ సమాజంగో భాగమయ్యారనీ, రోడ్లమీద సైకిల్ నడుపుతూ వెళుతున్నప్పుడు వారిని ప్రత్యేకంగా తాము చూడబోమనీ, తమలో ఒకరిగా భావిస్తామని టోస్కానో పేర్కొన్నారు. ఇటలీలోని భారతీయ ప్రవాసుల, ముఖ్యంగా సిక్కుల విజయగాథలు చాలానే ఉన్నాయని ఆయన తెలియజేశారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

Show comments