Webdunia - Bharat's app for daily news and videos

Install App

చండీఘడ్ ఎన్నారైలకు ప్రత్యేక సెల్

Webdunia
ప్రవాస భారతీయులకు న్యాయ సహాయం అందజేసేందుకు పంజాబ్ ప్రభుత్వం ఓ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసింది. చండీఘడ్‌కు చెందిన ఎన్నారైలకు న్యాయ సంబంధ విషయాలలో సహాయం చేసేందుకుగానూ ఈ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

ఈ విషయమై చండీఘడ్‌ ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఆస్తి, ఆర్థిక, వివాహం తదిర వివాదాలలో న్యాయం పొందేందుకు ఎన్నారైలు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోందనీ.. కొన్నిసార్లు ఏజెంట్లబారిన పడి వారు మోసపోతున్నారని చెప్పారు. కాబట్టి.. ఇలా మోసానికి గురవుతున్న ఎన్నారైలకు తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ తగిన సూచనలు, సలహాలను ఇవ్వటమే గాకుండా, న్యాయ సంబంధ విషయాలలో జాప్యం జరుగకుండా చూస్తుందని ఆయన వివరించారు.

ఇదిలాఉంటే... రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో నడిచే ఈ ఎన్నారై సెల్‌లో సీనియర్ పోలీస్ ఎస్పీ, దౌత్యవేత్త, ప్రవాస ప్రతినిధి ఉంటారు. హెల్ప్‌లైన్, ఈ-మెయిల్, పోస్ట్ ద్వారా ప్రత్యేక సెల్‌కు ఫిర్యాదులను పంపవచ్చు. విదేశాల్లోని భారత కార్యాలయాల్లో కూడా ఈ ఫిర్యాదులను ఉంచుతారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Wife: తప్పతాగి వేధించేవాడు.. తాళలేక భార్య ఏం చేసిందంటే? సాఫ్ట్ డ్రింక్‌లో పురుగుల మందు?

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

Show comments