Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐర్లాండ్ సంపన్నుల జాబితాలో ప్రవాస భారతీయుడు

Webdunia
FILE
ప్రవాస భారతీయుల్లో ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు పొందిన సెప్టువగెనేరియన్ పల్లోన్‌జీ మిస్ట్రీ.. ఐర్లండ్ దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరిగా నిలిచారు. 3.9 బిలియన్ పౌండ్ల సంవత్సరాదాయం కలిగిన వ్యాపారవేత్తగా మిస్ట్రీ ఈ ఘనతను సాధించారు.

2003 వ సంవత్సరంలో ఐర్లండ్ పౌరుడుగా పౌరసత్వం అందుకున్న మిస్ట్రీ, ఐర్లండ్ జాతీయురాలైన ఓ మహిళను వివాహం చేసుకుని అక్కడే స్థిరపడి పోయారు. రియల్ ఎస్టేట్, కార్ల తయారీ, హెవీ ఇండస్ట్రీ, టీ అండ్ పార్టీ.. తదితర రంగాలలో వ్యాపారవేత్తగా మిస్ట్రీ పేరుగాంచారు.

ఐర్లండ్‌లో తాజ్ మహల్ హోటల్‌ను కూడా నిర్వహిస్తున్న మిస్ట్రీ.. భారత ప్రైవేటు సంస్థ అయిన టాటా సన్స్‌లో 18.4 శాతం నిధులను పెట్టుబడి పెట్టారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కుప్పంలో డిజిటల్ నెర్వ్ సెంటర్ ప్రారంభం.. బనకచర్లతో తెలుగు రాష్ట్రాలకు మేలే: చంద్రబాబు

ట్యూషన్‌కు వెళ్లమని తల్లి ఒత్తిడి... భవనంపై నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య

మాజీ సీఎం జగన్‌తో వల్లభనేని వంశీ భేటీ

అరెస్టు కోసం అమితాసక్తిగా ఎదురు చూస్తున్నా? : పేర్ని నాని

Vallabhaneni Vamsi: తాడేపల్లిలో జగన్‌ను కలిసిన వల్లభనేని వంశీ దంపతులు (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veeramallu: ఈసారి డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డులు మారతాయి : దర్శకుడు జ్యోతికృష్ణ

Mahesh Babu: ఏ మాయ చేసావేలో మహేష్ బాబు నటించివుంటే ఎలా వుంటుంది?

Tamannaah: విజయ్‌తో బ్రేకప్ తర్వాత హ్యాపీగా వున్న తమన్నా.. ఫోటోలు వైరల్

Fish Venkat: ఫిష్​ వెంకట్​ మళ్ళీ అనారోగ్యంతో వెంటిలేటర్ పై చికిత్స !

HariHara : పులుల్ని వేటాడే బెబ్బులిగా హరిహరవీరమల్లు ట్రైలర్ ఆకట్టుకుంది

Show comments