Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారైల ఓటుహక్కుపై సమాచారమేదీ లేదు: ఈసీ

Webdunia
FILE
ప్రవాస భారతీయులకు ఓటుహక్కు కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారమూ అందలేదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. అయితే ఈ విషయమై ప్రభుత్వం నుంచి సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.

ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ నవీన్ చావ్లా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నారైలకు ఓటుహక్కు కల్పిస్తామని ప్రధానమంత్రి చెప్పినట్లుగా మీడియా ద్వారా తెలుసుకున్నాన్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందగానే తదుపరి కార్యాచరణ చేపడతామని ఆయన వివరించారు.

ఇదిలా ఉంటే.. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రవాస భారతీయులకు ఓటుహక్కు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

Show comments