"అమెరికా పోలో కప్"లో పాల్గోనేది లేదు : భారత ఎంబసీ

Webdunia
పిలవని పేరంటానికి వచ్చిన సలాహీ దంపతులు ఏర్పాటు చేసిన "అమెరికా పోలో కప్" అనే స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనకూడదని భారత ఎంబసీ నిర్ణయించింది. 2010 జూన్ నెలలో నిర్వహించ తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాలుపంచుకోకూడదని నిర్ణయించుకున్నట్లు దౌత్య కార్యాలయం ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

కాగా.. భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గౌరవార్థం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తొలిసారిగా ఇచ్చిన అధికారిక విందుకు ఆహ్వానం లేకపోయినా బుల్లి తెర నటులు తారిఖ్ సలాహీ, మిషెల్‌లు హాజరైన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో వివాదం నెలకొన్న కారణంగా ఈ జంటతో భారత ఎంబసీ సంబంధాలు తెంచుకునేందుకు సిద్ధపడింది.

ఇదిలా ఉంటే.. ఆహ్వాన పత్రాలు లేకుండానే విందుశాలలో ప్రవేశించి సలాహీ దంపతులు ఒబామాతో కరచాలనం చేయటమేగాక, మన్మోహన్ సింగ్‌ను కూడా పలుకరించారు. భద్రతా వైఫల్యం కారణంగానే తారిఖ్ జంట వైట్‌హౌస్‌లోకి ప్రవేశించిందనీ, జరిగిన పొరపాటుకు క్షమాపణ కోరుతున్నామని అమెరికా భద్రతా విభాగం సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ సులివర్ పేర్కొన్న సంగతి పాఠకులకు తెలిసిందే.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Purush: భిన్నమైన క్యాప్షన్స్, పోస్టర్‌లతో డిఫరెంట్ మూవీ పురుష

Prerna Arora: ఆరెంజ్ స్పూర్తితో తెలుగు సినిమా చేశా - జటాధర బ్లాక్ మ్యాజిక్ కథ : నిర్మాత ప్రేరణ అరోరా

Aadi Saikumar: శంబాల ఏ ఒక్కరినీ నిరాశపర్చదు : ఆది సాయికుమార్

సింగర్ రామ్ మిరియాల పాడిన టైటిల్ సాంగ్ సంతాన ప్రాప్తిరస్తు

Mahesh Chandra: పిఠాపురంలో అలా మొదలైంది అంటోన్న దర్శకుడు మహేష్‌చంద్ర

Show comments