Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమెరికాలో రోడ్డు ప్రమాదం: తెలుగు విద్యార్థులు మృతి

Webdunia
అమెరికాలోని సెయింట్ లూయి మిసోరీలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో జరిగిన ధీరజ్, శ్రీకాంత్, శ్రీహర్ష, సృజన్ రెడ్డిగా గుర్తించారు. వీరంతా మిసోరీ రోలా విశ్వవిద్యాలయంలో ఎంఎస్ విద్యాభ్యాసం చేస్తున్నారు.

ధీరజ్, శ్రీకాంత్ హైదరాబాద్‌కు చెందిన వారు కాగా, శ్రీహర్ష విశాఖ జిల్లా వాసిగా భావిస్తున్నారు. అలాగే వేముల సృజన్ రెడ్డి కరీంనగర్ జిల్లా వాసిగా తెలిసింది. తీవ్రంగా గాయపడిన బొట్టు మురళిని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments