Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్రదేశం పీఠంపై తెలుగు వ్యక్తి చోటు

Webdunia
ఆదివారం, 1 జులై 2007 (14:36 IST)
అగ్రదేశం అమెరికా అధ్యక్ష పీఠంపై తెలుగువ్యక్తిని కూర్చోబెట్టేందుకు ఇప్పటి నుంచే కృషి చేద్దామని తానా వ్యవస్థాపకుల్లో ఒకరైన రంగనాథ బాబు పిలుపునిచ్చారు. ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా తానా సమావేశాలకు వచ్చే అమెరికన్లు.. అమెరికా రాజకీయాల్లోకి ఎందుకు పాలుపంచుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

కేవలం నాలుగు శాతం ఉన్న జాయిష్ అమెరికన్లు అగ్రదేశాన్ని ఏలుతున్నారు. అయితే.. అర్థికపరంగా వారిని మించి పోయిన తెలుగువారు భవిష్యత్‌లో అగ్రదేశంలో రాజకీయ అధికారాన్ని చెలాయించే స్థాయికి చేరుకునేందుకు ప్రతిఒక్కరు కృషి చేయాలని రంగనాథబాబు కోరారు.

తమ లక్ష్య సాధనలో భాగంగా.. ఈనెల 16వ తేదీన ప్రారంభంకానున్న తానా మహాసభలకు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆయన భార్య హిల్లరీ క్లింటన్‌లను తీసుకొస్తున్నామని ఆయన వివరించారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments