Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీసా కుంభకోణం : భారత దంపతులకు శిక్ష

Webdunia
బ్రిటన్‌లో జరిగిన వీసా కుంభకోణంలో ప్రధాన సూత్రధారులైన ముగ్గురు భారతీయులకు జైలు శిక్షను విధించారు. పైగా, ఈ ముగ్గురు వ్యక్తులూ భార్యాభర్తలు కావటం విశేషం. ఓ పత్రికా విలేకరి ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భారీ కుంభకోణంలో జతిందర్ కుమార్ శర్మ (44), ఆయన ఇద్దరు భార్యలు రాఖి షాహి (31), నీలమ్ శర్మలు ప్రధాన నిందితులు.

న్యాయవాదిగా పేరు పొందిన జతిందర్ కుమార్ శర్మ, తన ఇద్దరు భార్యలతో కలిసి వందలాది మందికి నకిలీ ధ్రువపత్రాలు, సర్టిఫికెట్లతో వీసాలు ఇప్పించారన్న అభియోగం రుజువుకావడంతో న్యాయమూర్తి జైలుశిక్షను విధించారు. "యూనివీసాస్" అనే కంపెనీ పేరుతో నిందితులు పై నేరానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.

కేసును విచారించిన స్థానిక న్యాయస్థానం జతిందర్ కుమార్ శర్మకు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రాఖి షాహికి ఎనిమిదేళ్లు, నీలమ్ శర్మకు నాలుగు సంవత్సరాలు జైలుశిక్షను విధించింది. శిక్షాకాలం పూర్తయిన తరువాత వీరందరినీ దేశం నుంచి బహిష్కరించాలని కూడా కోర్టు తీర్పునిచ్చింది.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments