Webdunia - Bharat's app for daily news and videos

Install App

దక్షిణాఫ్రికా రోడ్డు ప్రమాదం : ఆంధ్రుడి మృతి

Webdunia
దక్షిణాఫ్రికాలో కార్లో వెళుతున్న హైదరాబాద్‌కు చెందిన దంపతులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జోహెన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఈ ప్రమాదంలో భర్త చికిత్స పొందుతూ మృతి చెందగా.. భార్య అపస్మారక స్థితిలో చికిత్స పొందుతోంది.

వివరాల్లోకి వెళ్తే... నగరంలోని ఎల్‌బీ నగర్‌లోని టెలిఫోన్ కాలనీకి చెందిన శేషగిరిరావు కుమారుడు అనీని కుంజ్ (32) తన భార్య అపర్ణ (30)తో కలిసి రెండేళ్లనుంచి దక్షిణాఫ్రికాలో నివసిస్తున్నారు. వీరిద్దరూ కార్లో వెళుతుండగా ప్రమాదానికి గురైనట్లు అక్కడి పోలీసుల ద్వారా కుటుంబ సభ్యులు సమాచారం అందుకున్నారు. దీంతో హుటాహుటిన వారు దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లారు.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments