Webdunia - Bharat's app for daily news and videos

Install App

గల్ఫ్‌లో ఆంధ్రుడి ఆత్మహత్య

Webdunia
ఎన్నో ఆశలతో ఉద్యోగం కోసం గల్ఫ్‌కు వెళ్లిన ఓ ఆంధ్రుడు అర్ధాంతరంగా మరణించాడు. అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన షేక్ యూసుఫ్ బాషా అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు ఉద్యోగం కోసం గత జూలై నెలలో గల్ఫ్‌లోని రియాద్‌కు చేరుకున్నాడు.

తన మామ ఎస్.కే. ముజఫర్‌తో కలిసి రియాద్‌లో నివసిస్తున్న బాషా... అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు. అయితే గత బుధవారం రోజున అతడు తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, అతడి ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం తెలియరావటం లేదు.

ఇదిలా ఉంటే.. బాషా మామ ముజఫర్ మీడియాతో మాట్లాడుతూ.. బాషాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని, అతడికి తానే సౌదీ వీసా ఇప్పించాననని, అతని తమ్ముడు కూడా రియాద్‌లోనే పనిచేస్తున్నాడని తెలిపారు. కాగా... తమ కుమారుడి మృతదేహాన్ని తమకు అప్పగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ బాషా తల్లిదండ్రులు భారత రాయబార కార్యాలయానికి విన్నవించుకున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments