Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నారైల ఓటుహక్కుపై సమాచారమేదీ లేదు: ఈసీ

Webdunia
FILE
ప్రవాస భారతీయులకు ఓటుహక్కు కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారమూ అందలేదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. అయితే ఈ విషయమై ప్రభుత్వం నుంచి సమాచారం కోసం వేచిచూస్తున్నట్లు ఈసీ వెల్లడించింది.

ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ నవీన్ చావ్లా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నారైలకు ఓటుహక్కు కల్పిస్తామని ప్రధానమంత్రి చెప్పినట్లుగా మీడియా ద్వారా తెలుసుకున్నాన్నట్లు చెప్పారు. ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందగానే తదుపరి కార్యాచరణ చేపడతామని ఆయన వివరించారు.

ఇదిలా ఉంటే.. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొన్న ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ, 2014 లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రవాస భారతీయులకు ఓటుహక్కు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

వివేకా హత్య కేసులో రూ.40 కోట్లు చేతులు మారాయ్ : షర్మిల ఆరోపణ

చంద్రబాబు హామీలు కేవలం సైకిల్‌ బెల్స్‌ మాత్రమే..జగన్

మే 13, జూన్ 4 తేదీలకు వేతనంతో కూడిన సెలవులు

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారంటూ వైఎస్ షర్మిలపై కేసు నమోదు!!

కొణిదెల పవన్ కళ్యాణ్.. అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టాడు... తమ్ముడికి చిరంజీవి మద్దతు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

Show comments