రుచికరమైన రొయ్యల కట్‌లెట్

Webdunia
శనివారం, 27 డిశెంబరు 2014 (16:25 IST)
కావలసిన పదార్థాలు :
చిన్న రొయ్యలు - 150 గ్రాములు
శనగపిండి - రెండు స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక స్పూన్
ఉల్లిపాయ - ఒకటి
పసుపు - అర టీస్పూన్
కారం - అర టీస్పూన్
గరం మసాలా పొడి - ఒక స్పూన్
కొత్తిమీర - చిన్న కట్ట
నిమ్మరసం - ఒక స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
బియ్యం పిండి - అరకప్పు
నూనె - వేయించడానికి సరిపడినంత
తయారు చేయండి ఇలా :
మొదట రొయ్యలను పొట్టు తీసి శుభ్రం చేసుకుని, ఉప్పు, పసుపు, అల్లం, వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం పట్టించి 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. ఉల్లిపాయ, కొత్తిమీర సన్నగా తరిగి అందులో కారం, గరంమసాలా పొడి, శనగ పిండితోపాటు రొయ్యల్ని కూడా వేసి ముద్దలా తయారు చేసుకోవాలి. దీన్ని ఆరు భాగాలుగా చేసుకోవాలి. ఒక్కో ముద్దని వడలా వత్తుకుని రెండు వైపులా బియ్యం పిండిలో ముంచి, నూనెలో దోరగా వేయించాలి. వీటిని వేడి వేడిగా టొమాటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలు వీటిని బాగా ఇష్టపడతారు. ఇది చాలా బలవర్థకమైన ఆహారం కూడా.
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తిరుమలకు తీసుకెళ్తున్న నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బక్లెట్లు తెచ్చుకున్న స్థానికులు

43 ఏళ్ల మహిళను హత్య చేసిన భర్త.. కారణం ఏంటంటే?

విమాన టాయిలెట్‌లో బీడీ కాల్చిన ఢిల్లీ వాసి.. పోలీసుల కేసు

బీమా సొమ్ము కోసం భర్తను చంపేసిన భార్య ... ఎక్కడ?

నాగర్ కర్నూల్‌లో చనిపోతున్న కోళ్లు... పౌల్ట్రీ రైతులను వణికిస్తున్న అంతుచిక్కని వైరస్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిహారిక కొణిదెల‌ నిర్మించిన రాకాస’నుంచి రపప్పా.. రపప్పా.. పాట విడుదల

Guruva Reddy: కమల్ హాసన్, ఎన్టీఆర్, నసీరుద్దీన్ షా ఏదైనా చేయగలరు : గురవ రెడ్డి

Vishal: విశాల్ హీరోగా సుందర్. సి దర్శకత్వంలో మొగుడు విడుదలకు సిద్ధం

మా షూటింగ్, మా పేమెంట్ అనే నినాదంతో విజయం సాధించాం : వల్లభనేని అనిల్

VN Aditya: అందరికీ ఇన్సూరెన్స్, మిడ్ డే మీల్స్ కొనసాగిస్తాం : దర్శకుల సంఘం

Show comments