Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొరమీను చేపలను వెన్నతో ఫ్రై చేసి టేస్ట్ చేశారా?

Webdunia
సోమవారం, 23 డిశెంబరు 2019 (12:29 IST)
కొరమీను చేపలతో చేపల కూర చేసి వుంటాం. అయితే కొరమీనును వెన్నతో ఫ్రై చేస్తే ఎలా వుంటుందో తెలుసా.. అయితే ఇలా చేయండి.  
 
కావలసిన పదార్థాలు:
కొరమీను చేపలు - అరకేజీ 
వెన్న - 50 గ్రాములు 
నూనె - వేపుడు తగినంత 
మిరియాల పొడి - ఒక చెంచా 
ఉప్పు - తగినంత 
నిమ్మకాయ - ఒకటి 
కొత్తిమీర తరుగు - ఒక కప్పు 
 
తయారీ విధానం : 
శుభ్రం చేసిన కొరమీనులో ఒకే ఒక ముల్లు వుంటుంది. కోసి ఆ ముల్లును తీసేయాలి. ఆ చేపను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఆ ముక్కలకు ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బాణలిలో నూనె పోసి బాగా కాగిన తర్వాత ఆ చేప ముక్కలను అందులో వేసి దోరగా వేపుకోవాలి. దింపే ముందు కొత్తిమీర- వెన్న వేసి దించేయండి.

సంబంధిత వార్తలు

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

తర్వాతి కథనం
Show comments