Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేపల పకోడీలు తయారీ విధానం..?

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:49 IST)
కావలసిన పదార్థాలు:
చేపలు - పావుకిలో
మొక్కజొన్న పిండి - 1 కప్పు
పచ్చిమిర్చి - 1
కారం - 2 స్పూన్స్
ఉప్పు - సరిపడా
నూనె - తగినంత.
 
తయారీ విధానం:
ముందుగా చేపముక్కలను బాగా కడిగి అందులోని ముల్లులను తీసేయాలి. ఇప్పుడు ఆ ముక్కలను చిన్నచిన్నగా కోసుకోవాలి. ఆపై ఓ గిన్నెలో మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, పచ్చిమిర్చి, కొద్దిగా నీరుపోసి బాగా కలుపుకోవాలి. తరువాత అందులో చేపముక్కల్ని కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని పకోడీలు మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి చేప మిశ్రమాన్ని పకోడీల్లా వేయించుకోవాలి. అంతే... వేడివేడి చేపల పకోడీలు రెడీ.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments