వీకెండ్ స్పెషల్ : ఉప్పు చేప కూర!

Webdunia
శనివారం, 14 జూన్ 2014 (16:51 IST)
ఈ వీకెండ్ ఉప్పు చేప కూర ట్రై చేయండి. చేపలో ఎన్నో పోషకాలున్నాయి. వారంలో రెండుసార్లు చేపలు తీసుకోవాలని న్యూట్రీషన్లు అంటున్నారు. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే రక్తంలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ డీహెచ్ఏ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయి. దీంతో మెదడులోని కణాలు సమర్థంగా పనిచేస్తాయి. అలాంటి ఉప్పు చేపలతో కూర ఎలా చేయాలో ట్రై చేద్దాం. 
 
కావలసిన పదార్థాలు :
ఉప్పు చేప... అరకేజీ
పచ్చిమిర్చి... ఎనిమిది
కొత్తిమీర... ఒక కట్ట
ఉప్పు... తగినంత 
ఉల్లిపాయలు... మూడు కప్పులు 
మంచి నూనె... 150 గ్రాములు
కారం... నాలుగు స్పూన్లు 
 
తయారీ విధానం :
ఒక బాణలిలో నూనె పోసి అందులో ఉల్లిపాయలు, పచ్చి మిర్చి తరుగుల్ని వేసి బాగా వేయించాలి. అవివేగాక అందులో ఉప్పు చేపలను వేసి వేయించండి. బ్రౌన్ కలర్‌ వచ్చేదాకా అవి వేగిన తరువాత కాస్తంత ఉప్పు, కారం చేర్చి చేపలు ఉడేకే మోతాదు నీటిని చేర్చి ఉడికించండి. చేపలు ఉడికాక అందులో కొత్తిమీర తరుగును చేర్చి దింపేయండి. అంతే ఉప్పుచేప కూర రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి టేస్టీగా ఉంటుంది. 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇరాన్‌తో ప్రపంచానికి ముప్పు : ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు

టెక్సాస్ నుంచి మంగుళూరుకు చేరిన ఎల్పీజీ నౌక - రష్యా నౌక కూడా...

ఈ నెల 25వ తేదీన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా : జీవన్ రెడ్డి

పాక్‌పై అమెరికా దాడి చేస్తే... మేం భారత్‌పై దాడి చేస్తాం : అబ్దుల్ బాసిత్

సరికొత్త రికార్డును నెలకొల్పిన ప్రధాని.. సుధీర్ఘకాలం ప్రభుత్వ అధినేతగా మోడీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుంటూరు నగర నడిబొడ్డున స్టూడియోస్ 81

ఉగాది రోజు నుంచి సీతా పయనం మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్

దర్శకులను సూపర్ స్టార్లు తొక్కేస్తున్నారు : కంగనా రనౌత్

Kiran: అప్పట్లో టీవీకి ఉన్న ప్రాధాన్యత నేపథ్యంగా తిమ్మరాజుపల్లి టీవీ తీశాం

గద్దర్ అవార్డ్స్ వేడుకలో గడబిడలు - నిర్వాహకులపై విమర్శలు ?

Show comments